ఏపీలో అధికార పార్టీనే కాదు ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీ కూడా ద్విముఖ వ్యూహం అమలు చేస్తుంది .అధికార పార్టీ అయిన వైసీపీ స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో ఒకపక్క ఏకగ్రీవాలపై దృష్టి పెట్టి మరోపక్క పార్టీలోకి కీలక నేతల వలసలను ప్రోత్సహించింది . ఇక టీడీపీ కూడా తాజా రాజకీయ పరిణామాల నేపధ్యంలో ద్విముఖ వ్యూహం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2vtZdBk
Monday, March 16, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment