Tuesday, March 10, 2020

సీఎం జగన్ స్మార్ట్ ఐడియా: స్కూల్ కి ఒక స్మార్ట్ టీవీ

ఏపీ గవర్నమెంట్ స్కూల్స్ కు మహర్దశ పట్టబోతుంది. డిజిటల్ విధానంలో విద్యార్థులకు విద్యా బోధన చెయ్యనున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుండి ఇంగ్లీష్ మీడియం లో విద్యా బోధన చెయ్యాలని నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం విద్యార్థులకు ఇంగ్లిష్ మీడియం చదువులే కాదు వారికి విజ్ఞానం అందించే పలు అంశాలను సైతం తెలిసేలా చెయ్యాలని స్మార్ట్ ఆలోచన చేశారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/38HICaC

Related Posts:

0 comments:

Post a Comment