ఏపీ గవర్నమెంట్ స్కూల్స్ కు మహర్దశ పట్టబోతుంది. డిజిటల్ విధానంలో విద్యార్థులకు విద్యా బోధన చెయ్యనున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుండి ఇంగ్లీష్ మీడియం లో విద్యా బోధన చెయ్యాలని నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం విద్యార్థులకు ఇంగ్లిష్ మీడియం చదువులే కాదు వారికి విజ్ఞానం అందించే పలు అంశాలను సైతం తెలిసేలా చెయ్యాలని స్మార్ట్ ఆలోచన చేశారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/38HICaC
సీఎం జగన్ స్మార్ట్ ఐడియా: స్కూల్ కి ఒక స్మార్ట్ టీవీ
Related Posts:
మరో డేరా బాబా?: నాలుగు రాష్ట్రాల్లో కల్కి భగవాన్ అవినీతి సామ్రాజ్యం: దొరకని ఆచూకీతిరుపతి: చిత్తూరు జిల్లాలో సంచలనం సృష్టించిన కల్కి భగవాన్ ఆశ్రమంపై ఆదాయపు పన్ను శాఖ అధికారుల దాడుల్లో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. జిల్లాలోని … Read More
ఓటు వేస్తూ సెల్ఫీ... రూ 4000 జరిమానసెల్పీలు ప్రస్తుత సమాజాన్ని డామినేట్ చేస్తున్న విషయం తెలిసిందే... చేతిలో ఫోన్ ఉంది కదా.. అని వినియోగదారులు ఎక్కడపడితే అక్కడ సెల్ఫీలు దిగడం, వాటిని సామ… Read More
కేబీసీలో జస్ట్ మిస్ : గాంధీ సహకారంతో ఏర్పాటు అయిన మూడు సాకర్ క్లబ్ల పేరేమిటి..?ముంబై: కౌన్బనేగా కరోడ్ పతి.. ఈ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ క్విజ్ ప్రోగ్రాంల… Read More
ఎన్టీఆర్ కంటే కేసీఆర్ గొప్ప మేధావా.. ఆనాడు ప్రభుత్వం కూలిపోలేదా : అశ్వత్థామ రెడ్డిహైదరాబాద్ : న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె గురువారం నాటితో 13వ రోజుకు చేరింది. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా… Read More
ఆ అవినీతి మంత్రులకు సీఎం జగన్ సీరియస్ వార్నింగ్పారదర్శక పాలన తన లక్ష్యం అని వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ సీఎం గా బాధ్యతలు చేపట్టిన తొలినాడే చెప్పారు.ఇప్పటికే పలుమార్లు మంత్రులు, ఎమ్మెల్యేలకు అవినీతి… Read More
0 comments:
Post a Comment