కరోనా వైరస్ పాజిటివ్ కేసులు గుండెల్లో గుబులు పుట్టిస్తోన్నాయి. దేశ రాజధాని ఢిల్లీ సమీపంలో గల నోయిడా స్కూల్లో కూడా వైరస్ కలకలం రేపింది. ఓ విద్యార్థి పేరెంట్క వైరస్ రావడంతో.. పాఠశాలకు సెలవు ప్రకటించారు. అంతేకాదు తరగతి గదులను శుభ్రపరుస్తున్నారు. 40 మంది చిన్నారులకు కరోనా వైరస్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. కరోనా కల్లోలం: వైరస్ వ్యాపిస్తుంటే
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ctBpyb
కరోనా కలకలం: పేరంట్కు వైరస్ రక్కసి, 40 మందికి పరీక్షలు, స్కూల్కు సెలవు, పరీక్షలు రద్దు..
Related Posts:
SBIలో 8500 అప్రెంటిస్ పోస్టులు.. అర్హతలు ఇవే..!స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా 8500 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులై… Read More
కేసీఆర్ను గెలిపిస్తే హైదరాబాద్ క్షేమం... వరదలు ఎవరూ ఆపలేరు... జీహెచ్ఎంసీ ఎన్నికలపై పోసానిజీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే హైదరాబాద్ నగరం క్షేమంగా ఉంటుందని సినీ నటుడు పోసాని కృష్ణమురళి అన్నారు. ఈ ఆరున్నరేళ్ల పాలనలో కేసీఆర్… Read More
కేబుల్ టీవీ టెక్నీషియన్ గా వెళ్లి .. యూపీలో డెంటిస్ట్ నిషా సింఘాల్ దారుణ హత్య, ఆపై చోరీకేబుల్ టీవీ టెక్నీషియన్ అని చెప్పి , సెట్ టాప్ బాక్స్ను రీఛార్జ్ చేస్తామంటూ ఇంట్లోకి వచ్చిన ఒక వ్యక్తి 38 ఏళ్ల దంత వైద్యురాలిని హతమార్చిన ఘటన ఉత్తరప్… Read More
Playboy: కిలాడీ కాశీ వలలో ప్రముఖ నటి ?, నగ్న వీడియో లునాశనం చేసిన తండ్రి, అక్కడ ఏం జరిగింది ?చెన్నై/ కన్యాకుమారి/ నాగర్ కోవిల్: అమ్మాయిలు, ఆంటీలు, వివాహిత మహిళల జీవితాలతో చెలగాటం ఆడుకుని జైలుపాలైన ప్లేబాయ్ కాశీ (26) కేసు మరో కొత్త మలుపు తిరిగి… Read More
వైజాగ్లో సీఎం గెస్ట్హౌస్- హైకోర్టు స్టేను సుప్రీంలో సవాల్ చేసిన జగన్ సర్కార్ఏపీలో మూడు రాజధానుల ప్రక్రియ నానాటికీ ఆలస్యమవుతున్న నేపథ్యంలో విశాఖ నుంచి సీఎం జగన్ పాలన సాగించేందుకు వీలుగా నగరంలో ఓ గెస్ట్హౌస్ నిర్మాణానికి ప్రభు… Read More
0 comments:
Post a Comment