Tuesday, March 3, 2020

కరోనా కలకలం: పేరంట్‌కు వైరస్ రక్కసి, 40 మందికి పరీక్షలు, స్కూల్‌కు సెలవు, పరీక్షలు రద్దు..

కరోనా వైరస్ పాజిటివ్ కేసులు గుండెల్లో గుబులు పుట్టిస్తోన్నాయి. దేశ రాజధాని ఢిల్లీ సమీపంలో గల నోయిడా స్కూల్‌లో కూడా వైరస్ కలకలం రేపింది. ఓ విద్యార్థి పేరెంట్‌క వైరస్ రావడంతో.. పాఠశాలకు సెలవు ప్రకటించారు. అంతేకాదు తరగతి గదులను శుభ్రపరుస్తున్నారు. 40 మంది చిన్నారులకు కరోనా వైరస్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. కరోనా కల్లోలం: వైరస్ వ్యాపిస్తుంటే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ctBpyb

Related Posts:

0 comments:

Post a Comment