విశాఖపట్నం: భయానక కరోనా వైరస్ జాడలు రాష్ట్రంలో క్రమంగా విస్తరిస్తున్నట్లు కనిపిస్తున్నాయి. కొత్తగా మరో రెండు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో ఇప్పటిదాకా రాష్ట్రంలో నమోదైన కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 21కి చేరింది. కొత్తగా నమోదైన ఈ రెండు కేసులు కూడా ఇదివరకే కరోనా వైరస్ బారిన పడిన వ్యక్తి కుటుంబ సభ్యులే. బయటి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WQH4Zx
ఏపీలో 21: ఆయన కుటుంబ సభ్యుల్లో ఇద్దరికి కరోనా పాజిటివ్: బయటి వ్యక్తులు కాకపోవడం..సేఫ్!
Related Posts:
తెలంగాణ విధాత జయశంకర్ సార్ : కోదండరాంహైదరాబాద్ : జయశంకర్ సార్ అంటే ఓ శక్తి అన్నారు తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం. తెలంగాణ ఉద్యమాన్ని వెనుకుండి నడిపించిన ధీరుడని కొనియాడారు. ఆయన సారథ… Read More
ఆర్టికల్ 370 రద్దును రాహుల్ వ్యతిరేకిస్తే... ఎంపీలు మద్దతు ఇస్తారు...!కాంగ్రెస్ పార్టీకి ఇటివల షాక్ మీద షాక్లు తగులుతున్నాయి. ఇప్పటికే ఎన్నికల్లో ఓటమి పాలై పలు రాష్ట్రాల్లో సైతం అధికారం కోల్పోయిన సంగతి తెలిసిందే ఈ నేపథ… Read More
మహిళా పబ్లిక్ ప్రాసిక్యూటర్ దారుణ హత్య.. రెండు నెలల్లో మూడో మర్డర్..!లక్నో : నేరస్థులు రెచ్చిపోతున్నారు. ఛాయ్ తాగినంత ఈజీగా హత్యలు చేస్తున్నారు. అమాయకుల నుంచి మేధావుల దాకా పొట్టనబెట్టుకుంటున్నారు. ముందు వెనకా ఏమీ ఆలోచిం… Read More
లోక్సభలో చప్పట్ల మోత.. మోడీ ప్రశంసలు.. లడఖ్ యువ ఎంపీ మాట్లాడుతుంటే..!ఢిల్లీ : టాలెంట్ ఉంటే చాలు ప్రోత్సహించడానికి వెనుకడుగు వేయబోరు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. అలా బీజేపీలో ఎంతోమంది యువకులను గుర్తించి మొన్నటి లోక్సభ ఎన్… Read More
ఫరూక్ అబ్దుల్లాకు చంద్రబాబు ఓదార్పు లేదేంటి: నాడు టీడీపీ విజయం కోసం మండుటెండల్లో ..!ఫరూక్ అబ్డుల్లా. జమ్ము కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి. నేషనల్ కాన్ఫిరెన్స్ అధినేత. రెండు రోజులుగా దేశ వ్యాప్తంగా సంచ లనం సృష్టిస్తున్న జమ్ము కాశ్మీ… Read More
0 comments:
Post a Comment