విశాఖపట్నం: భయానక కరోనా వైరస్ జాడలు రాష్ట్రంలో క్రమంగా విస్తరిస్తున్నట్లు కనిపిస్తున్నాయి. కొత్తగా మరో రెండు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో ఇప్పటిదాకా రాష్ట్రంలో నమోదైన కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 21కి చేరింది. కొత్తగా నమోదైన ఈ రెండు కేసులు కూడా ఇదివరకే కరోనా వైరస్ బారిన పడిన వ్యక్తి కుటుంబ సభ్యులే. బయటి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WQH4Zx
ఏపీలో 21: ఆయన కుటుంబ సభ్యుల్లో ఇద్దరికి కరోనా పాజిటివ్: బయటి వ్యక్తులు కాకపోవడం..సేఫ్!
Related Posts:
జేసీ బ్రదర్స్ కు మరో షాక్: దివాకర్ ట్రావెల్స్లోని బస్సుల రిజిస్టేషన్ల రద్దుకు చర్యలుజేసీ బ్రదర్స్ కు మరోమారు భారీ షాక్ ఇవ్వటానికి రంగం సిద్ధం చేస్తున్నారు రవాణా శాఖాధికారులు . తప్పుడు సమాచారం ఇచ్చిన, ఫోర్జరీలకు పాల్పడి, నకిలీ ఇన్సూరెన… Read More
delhi violence: ఐబీ అధికారి హత్య కేసులో తాహిర్ హుస్సేన్ అరెస్ట్న్యూఢిల్లీ: ఢిల్లీ అల్లర్లలో ఇంటెలీజెన్స్ బ్యూరో(ఐబీ) అధికారి అంకిత్ శర్మను దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. అంకిత్ శర్మ హత్య కేసులో ఆమ్ ఆద్మీ పార… Read More
ఏపీలో బీసీ రిజర్వేషన్ రగడ, బీసీలకు రిజర్వేషన్ తగ్గించాలని కోరిందే చంద్రబాబు: మంత్రి మోపిదేవి..బీసీ రిజర్వేషన్ల అంశం ఆంధ్రప్రదేశ్లో కాక రేపుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 58 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం విడుదల చేసిన జీవోపై హైకో… Read More
కరోనా ఎఫెక్ట్ .. చికెన్ బిర్యానీ నో అంటున్న ప్రజలు ... బిజినెస్ లేక ఉసూరంటున్న రెస్టారెంట్లుకరోనా వైరస్ చికెన్ , మటన్ మార్కెట్లను మాత్రమే కాదు హోటళ్ళు, రెస్టారెంట్ లపై కూడా తన ప్రభావాన్ని చూపిస్తుంది. జంతు మాంసం తింటే కరోనా వైరస్ వస్తుందని ఒక… Read More
ఏసీ బస్సులు వెలవెల.. ఇద్దరు ప్రయాణికులతో భాగ్యనగరానికి, సూపర్ లగ్జరీ కూడా.. ఎందుకంటే...సాధారణంగా ఏసీ బస్సుల్లో టికెట్ హాట్ కేకే.. టికెట్ అంతా వీజీగా దొరకదు. ఇక సమ్మర్ అయితే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే కరోనా వైరస్ వల్ల ఏసీ బస్సుల్లో… Read More
0 comments:
Post a Comment