హైదరాబాద్: బేగంపేట విమానాశ్రయంలో వింగ్స్ ఇండియా-2020 ఏవియేషన్ షో ఆదివారం ముగిసింది. కరోనావైరస్ భయంతో సందర్శకులకు అనుమతించలేదు. పరిమితి సంఖ్యలో మాత్రమే సందర్శకులు వచ్చారు. దీంతో శనివారం సాయంత్రం నుంచే చాలా వరకూ స్టాళ్లు మూసివేయడం గమనార్హం. కాగా, వింగ్స్ ఇండియా ప్రదర్శనలో సారంగ్ టీం, మార్క్ జెఫ్రీ బృందాలు నిర్వహించిన ఎయిర్ షోలు ఆకట్టుకున్నాయి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/33mw2fS
వింగ్స్ ఇండియా 2020పై కరోనా ఎఫెక్ట్: తెలంగాణకు ఏరోస్పేస్ అవార్డు
Related Posts:
కంటిచూపుతో దొంగఓటరును పట్టుకోవడం ఏదైతే ఉందో.. ఆవిడ సీబీఐకి పర్ఫెక్ట్: మహేష్ కత్తితిరుపతి: తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక పోలింగ్ సందర్భంగా చెలరేగిన దొంగ ఓట్లు, నకిలీ ఓటర్ల కలకలం సద్దు మణగట్లేదు. ప్రతిపక్ష తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ-… Read More
మంగళగిరి, తాడేపల్లిల్లో హైఅలర్ట్: రేపటి నుంచి ఆ 12 గంటలే: రెండు వారాలు నైట్ కర్ఫ్యూ?గుంటూరు: రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల కథ మళ్లీ మొదటికొచ్చింది. సెకెండ్ వేవ్ ప్రభావం అన్ని జిల్లాలపైనా ఉంది. రోజురోజుకూ కొత్త కేసులు వందల్లో ప… Read More
కరోనా విలయం: వేములవాడ రాజన్న ఆలయంలో దర్శనాలు రద్దు -21న శ్రీరామ నవమి ఆన్ లైన్లోనేతెలంగాణలో కరోనా మహమ్మారి రెండో దశ వ్యాప్తి ఉధృతంగా కొనసాగుతోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య భారీగా పెరుగుతున్నాయి. రాష్ట్ర ఆరోగ్య శాఖ ఆది… Read More
కరోనా విలయం: ప్రధానికి చెక్ పెడుతూ రాహుల్ గాంధీ కీలక నిర్ణయం -వంచన వద్దన్న ప్రియాంక -మోదీ ఇలా‘‘అబ్బబ్బా.. ఏమి ప్రభంజనం.. ఇసుకేస్తే రాలనంత జనం.. నా జీవితంలో ఇంత గొప్ప జన సమూహాన్ని చూడటం ఇదే తొలిసారి..'' అంటూ ప్రధాని నరేంద్ర మోదీ శనివారం నాటి ఎన… Read More
మోత్కుపల్లి నర్సింహులు ఆరోగ్య పరిస్థితి విషమం.. కరోనాతో యశోదలో చికిత్సకరోనా భయపెడుతోంది. ఏ లక్షణం లేకున్నా వైరస్ అంటుకుంటోంది. దీంతో ఎక్కడ చూసిన జనం బెంబేలెత్తిపోతున్నారు. గ్రామం, పట్టణం, నగరం అనే తేడా లేకుండా కరోనా విస్… Read More
0 comments:
Post a Comment