వైసీపీ శ్రేణుల మధ్య విబేధాలు మరోసారి భగ్గుమన్నాయి. ప్లెక్సీల విషయంలో మొదలైన గొడవ.. దాడి వరకు వెళ్లింది. తూర్పుగోదావరి జిల్లాలో డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎమ్మెల్యే వేణు వర్గీయులు బాహ బాహీకి దిగారు. కలుగజేసుకొని పోలీసులు ఇరువర్గాలకు నచ్చజెప్పి పంపించివేశారు. తప్పు ఒకరిదంటే మరొకరిది అని ఆరోపణలు చేసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురంలో జిల్లా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/39Tfezn
పిల్లి సుభాష్ చంద్రబోస్ వర్సెస్ వేణు: ప్లెక్సీ విషయంలో కార్యకర్తల డిష్యూం డిష్యూం..
Related Posts:
రాజకీయాల్లోకి వచ్చెయ్: మంత్రి పదవిపై అలీకి చంద్రబాబు నుంచి హామీ?విజయవాడ: ప్రముఖ తెలుగు సినిమా కమెడియన్ అలీ రాజకీయాల్లోకి రావాలని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. శనివారం విజయవాడలో అలీకి సన్మాన క… Read More
ఎంత దూరం ప్రయాణిస్తే అంతే చార్జ్...ఎప్రిల్ నుండి అమల్లోకి రానున్న రైల్వే చార్జీలు...దూర ప్రాంత రైలు ప్రయాణికలకు రైల్వే శాఖ శుభవార్తను అందించింది..తాము ప్రయాణం చేసే లింకు రైలు మిస్సయితే డబ్బులు వాపసు ఇచ్చేందుకు సిద్దమయ్యింది..ఇది ఎప్రి… Read More
హవ్వ! టీటీడీ వద్ద నిధుల్లేవట! వందల కోట్ల రూపాయలు ఏమౌతున్నట్లు?తిరుపతిః ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ ధార్మిక సంస్థ తిరుమల తిరుపతి దేవస్థానం. నిత్యం లక్ష మందికిపైగా భక్తులు సందర్శించే పవిత్ర పుణ్యక్షేత్రం తి… Read More
పుల్వామా ఉగ్రదాడి తరువాత కుండ లస్సీతో పండగ చేసుకున్న విద్యార్థినులుజైపూర్ః జమ్మూకాశ్మీర్లోని పుల్వామా జిల్లా అవంతిపురా వద్ద జైషె మహమ్మద్ ఉగ్రవాదులు సీఆర్పీఎఫ్ కాన్వాయ్ పై దాడి చేసి, మారణహోమాన్ని సృష్టించిన ఘట… Read More
ఇంజినీరింగ్ విద్యార్థి ప్రశ్న, కంటతడి పెట్టిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్లక్నో: పుల్వామా దాడిలో అమరజవాన్లను తలుచుకొని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కంటతడి పెట్టారు. శనివారం నాడు లక్నోలో ఇంజినీరింగ్ విద్యార్థులతో… Read More
0 comments:
Post a Comment