హైదరాబాద్: యువత ఆరోగ్యంగాపై శ్రద్ధ వహించాలని ప్రముఖ సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పిలుపునిచ్చారు. దేశానికి యువతే బలమని, వారి ఆరోగ్యం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇంటర్నేషనల్ చైల్డ్ హుడ్ క్యాన్సర్ డేను పురస్కరించుకుని హైదరాబాద్లోని బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో నిర్వహించిన కార్యక్రమంలో బాలకృష్ణ, నటి రష్మిక మందన్న పాల్గొన్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SrEkPI
ఆరోగ్యంపై యువతకు బాలకృష్ణ పిలుపు: కన్నీళ్లొస్తున్నాయంటూ రష్మిక మందన్న
Related Posts:
చిన్న శాటిలైట్ల ప్రయోగానికి విక్రమ్!.. రాకెట్ల తయారీలో నిమగ్నమైన స్కైరూట్!హైదరాబాద్ : రోదసి రహస్యాలపై మనిషి ఆసక్తి పెరుగుతోంది. అంతరిక్షం గుట్టును తెలుసుకునేందుకు అంతర్జాతీయంగా చిన్న శాటిలైట్లు నింగిలోకి పంపడం పెరుగుతోంది. డ… Read More
ప్రధాని మోడీ చాపర్ను తనిఖీ చేసిన ఐఏఎస్ అధికారిపై వేటు వేసిన ఈసీఎన్నికల నిబంధనలకు లోబడి ఫ్లయింగ్ స్క్వాడ్ ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తోంది. ఎంతటి వారినైనా సరే వదలడం లేదు. ఇలా తనిఖీలు చేసి ఇప్పటికే పెద్ద మొత్తంలో … Read More
పాకిస్తాన్ రిపోర్టర్లా, మజాకా?.. ఆనాడు గాడిద.. ఈనాడు వరద (వీడియో)ఇస్లామాబాద్ : అనువుగాని చోట అధికులమనరాదు అనే సామెతను విస్మరిస్తున్నారు కొందరు రిపోర్టర్లు. పిచ్చి రానురాను పీక్ స్టేజీకి వెళ్లిపోతుండటంతో రిపోర్టింగ్… Read More
గుర్తింపు కార్డులు చూసి..బస్సు నుంచి కిందికి దించి! యథేచ్ఛగా కాల్పులుఇస్లామాబాద్: పాకిస్తాన్ లోని బలూచిస్తాన్ ప్రావిన్స్ మరోసారి రక్తమోడింది. కరాచి-గ్వాదర్ జాతీయ రహదారిపై గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో 14 మం… Read More
జగన్ కు కేసీఆర్ ఇచ్చింది 1000 కోట్లు కాదట .. ఎంతిచ్చారో లెక్క చెప్పిన నేతఏపీ ఎన్నికల్లో వేలు పెడతామని చెప్పిన కేసీఆర్ జగన్ కు వెయ్యి కోట్లు ఇచ్చి టీడీపీని ఓడించాలని పయత్నం చేశారని టీడీపీ ఆరోపణలు గుప్పించింది. చంద్రబాబు సభల్… Read More
0 comments:
Post a Comment