Sunday, February 16, 2020

ఆ కారణంతో.. 'ఓయో'లో కశ్మీరీ విద్యార్థికి ఘోర అవమానం..? అసలేం జరిగింది..

ఢిల్లీ యూనివర్సిటీ లా ఫ్యాకల్టీ స్టూడెంట్ నౌమన్ రఫీక్‌కి నార్త్ ఢిల్లీలోని ఓ ఓయో హోటల్లో అవమానం జరిగింది. అతను కశ్మీరీ అన్న కారణంగా హోటల్లో అతనికి రూమ్ ఇచ్చేందుకు నిరాకరించారు. తన తండ్రి,సోదరి కోసం విజయనగర్‌లోని ఆశా రెసిడెన్సీలో ఓయో 49019 డబుల్ ఆక్యుపెన్సీ రూమ్ బుక్ చేసుకున్నట్టు నౌమన్ రఫీక్‌ తెలిపాడు. ఫిబ్రవరి 15-17

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PdvVh5

Related Posts:

0 comments:

Post a Comment