Tuesday, February 11, 2020

కేజ్రీవాల్ భావోద్వేగం: మీ బిడ్డలా ఆదరించారు: లవ్ యు ఢిల్లీ: హనుమంతుడికి స్పెషల్‌గా..!

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తోంది ఆమ్ఆద్మీ పార్టీ. అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని మెజారిటీతో విజయాన్ని అందుకుంది. ఆమ్ఆద్మీ పార్టీ ఓ సునామీని సృష్టించింది. దీని ధాటికి భారతీయ జనతా పార్టీ గానీ, కాంగ్రెస్ గానీ ఏ మాత్రం నిలవలేకపోయాయి.. కుదేలు అయ్యాయి. మొత్తం 70 స్థానాలు ఉన్న ఢిల్లీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/37hQ5wk

Related Posts:

0 comments:

Post a Comment