న్యూఢిల్లీ: దేశ రాజధానిలో వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తోంది ఆమ్ఆద్మీ పార్టీ. అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని మెజారిటీతో విజయాన్ని అందుకుంది. ఆమ్ఆద్మీ పార్టీ ఓ సునామీని సృష్టించింది. దీని ధాటికి భారతీయ జనతా పార్టీ గానీ, కాంగ్రెస్ గానీ ఏ మాత్రం నిలవలేకపోయాయి.. కుదేలు అయ్యాయి. మొత్తం 70 స్థానాలు ఉన్న ఢిల్లీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/37hQ5wk
Tuesday, February 11, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment