ఆంధ్రప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రకాశం జిల్లా కురిచేడు మండలంలో స్కూల్ బస్సు బోల్తాపడింది. విహారయాత్రకు వెళ్లి తిరిగివస్తోండగా యాక్సిడెంట్ అయ్యింది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది వరకు ఉన్నారు. వారిలో 15 మందికి తీవ్రగాయాలయ్యాయి. దీంతో వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కురిచేడు దొనకొండ మధ్య గల పొట్లపాడు వద్ద
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2S8HDLE
విహారంలో విషాదం: బైరవకొనకు వెళ్తుండగా బస్సు బోల్తా, 15 మందికి గాయాలు..
Related Posts:
నీతిఆయోగ్ భేటీకి కేసీఆర్ గైర్హాజరు .. రీజన్ ఇదేనాప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన శనివారం సాయంత్రం నీతి ఆయోగ్ సమావేశం జరుగుతుంది . అయితే ఈ నీతి ఆయోగ్ సమావేశానికి తెలంగాణా సీఎం కేసీఆర్ హాజరు కాలేదు… Read More
ఆందోళన విరమించని వైద్యులు .. డ్యూటీ డాక్టర్ను కలిసేందుకు మమత నోవడోదర : బెంగాల్లో వైద్యుల ఆందోళన కొనసాగుతుంది. తనపై దాడులను నిరసిస్తూ జూనియర్ డాక్టర్లు ఆందోళన చెందుతున్న సంగతి తెలిసిందే. వైద్యులు విధులకెళ్తే రోగి … Read More
ఊపిరాడక ఏడుగురి మృతి : పరారీలో యాజమానివడోదర : గుజరాత్లోని ఓ హోటల్లో ప్రమాదవశాత్తు ఏడుగురు చనిపోయారు. వడోదరలోని దర్శన్ హోటల్లోని సెప్టిక్ ట్యాంకు క్లీన్ చేసేందుకు సిబ్బంది దిగారు. అయితే … Read More
తెలంగాణలో సైనికుడి భూమికే రక్షణ లేదు .. బార్డర్లో ఉన్న జవాను ఆవేదన (వీడియో)హైదరాబాద్ : జై జవాన్ .. జై కిసాన్ ... ఇది దేశంలో ప్రముఖ నినాదం. కర్షకుడు శ్వేదంతో పంట పండుతుంది. సరిహద్దులో శత్రువుల నుంచి దేశాన్ని కాపాడేందుకు గస్తీ … Read More
చంద్రబాబును తనిఖీ చేస్తారా: జగన్ను ఎలా చూసుకున్నాం: టీడీపీ ఎమ్మెల్యేల ఆవేదన..!మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును అవమానించారంటూ టీడీపీ ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు. మాజీ సీఎం..జడ్ప్లస్ కేటిగిరీ భద్రతలో ఉన్న చంద్రబాబును సాధార… Read More
0 comments:
Post a Comment