ఆంధ్రప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రకాశం జిల్లా కురిచేడు మండలంలో స్కూల్ బస్సు బోల్తాపడింది. విహారయాత్రకు వెళ్లి తిరిగివస్తోండగా యాక్సిడెంట్ అయ్యింది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది వరకు ఉన్నారు. వారిలో 15 మందికి తీవ్రగాయాలయ్యాయి. దీంతో వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కురిచేడు దొనకొండ మధ్య గల పొట్లపాడు వద్ద
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2S8HDLE
విహారంలో విషాదం: బైరవకొనకు వెళ్తుండగా బస్సు బోల్తా, 15 మందికి గాయాలు..
Related Posts:
అర్ధరాత్రి 2గంటలకు ఫోన్... నోటికొచ్చిన భాషతో.. ఇదీ నా పరిస్థితి : ఎంపీ నందిగం సురేష్టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాలనపై జరుగుతున్న సిట్ విచారణ నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే.. టీడీపీ నేతలతో తనపై దాడి చేయించారని వైసీపీ బాపట్ల ఎంపీ … Read More
ఆపరేషన్ థియేటర్ లో టిక్ టాక్ వీడియో చేసిన గవర్నమెంట్ డాక్టర్.. నెటిజన్ల విమర్శలుసోషల్ మీడియా యాప్ టిక్ టాక్ పిచ్చి ప్రభుత్వోద్యోగుల విధులను పక్కన పెట్టి సరదా వీడియోలు చేసేలా చేస్తుంది. గతంలో కొందరు ఉద్యోగులు పనులు మానేసి టిక్ టాక్… Read More
ఇద్దరు జాత్యహంకారులు.. ఇద్దరూ గోడలు కట్టినోళ్లే.. : ట్రంప్-మోదీలపై కుష్బూఅమెరికా అధ్యక్షుడు భారత్లో అడుగుపెట్టడంతో.. దేశంలో ఎక్కడ చూసినా ఆయన పర్యటన గురించే చర్చ జరుగుతోంది. అటు మీడియాలో,ఇటు సోషల్ మీడియాలో ట్రంప్ వార్తలే ప్… Read More
‘ట్రంప్ను బురిడీ కొట్టించిన మోదీ.. కోటి మంది రానందుకు ప్రతీకారం తప్పదేమో..’అనుకున్నదొక్కటి.. అయిందొక్కటి.. ఇలా జరుగుతుందని ప్లాన్ చేసినవాళ్లకు ముందే తెలుసు.. ఎదుటివాళ్ల అబ్సెషన్ ను క్యాష్ చేసుకునే ప్రక్రియ జరిగిందివాళ.. అంటూ … Read More
మెలానియా ధరించిన జంప్సూట్కు భారత్కు కనెక్షన్ ఏంటి..? ఈ డిజైనర్ ఏం చెబుతున్నారు..?న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనలో భాగంగా తొలిరోజు చాలా బిజీగా గడిపారు. డొనాల్డ్ ట్రంప్ అందరి అటెన్షన్ సంపాదించగా.. ప్రథమ మ… Read More
0 comments:
Post a Comment