Friday, January 31, 2020

నా ఆశలు ఆవిరయ్యాయి.. కోర్టు బయట కన్నీరుమున్నీరైన నిర్భయ తల్లి..

నిర్భయ దోషుల ఉరిశిక్ష మరోసారి వాయిదా పడటంతో నిర్భయ తల్లి కన్నీళ్లు పెట్టుకున్నారు. తన ఆశలు ఆవిరయ్యాయని వాపోయారు. అంతేకాదు,దోషుల తరుపు న్యాయవాది తనవైపు వేళ్లు చూపించి.. ఉరిశిక్ష శాశ్వతంగా వాయిదా పడుతుందని సవాల్ చేసినట్టు ఆరోపించారు. అయితే దోషులకు శిక్ష పడేంతవరకు తన పోరాటం ఆగదని ఆమె స్పష్టం చేశారు. ఉరిశిక్షను వాయిదా వేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2GIwH0C

0 comments:

Post a Comment