Saturday, January 25, 2020

అచ్చోసిన ఆంబోతుల్లా మంత్రులను వదిలారు .. బ్లాక్ మెయిల్ ఆయుధంగా గెలిచారు : రేవంత్ ఫైర్

తెలంగాణా రాష్ట్రంలో మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలలో టీఆర్ఎస్ కాంగ్రెస్, బీజేపీలకు షాక్ ఇచ్చింది. ఇక ఈ విజయాన్ని టీఆర్ ఎస్ శ్రేణులు సెలబ్రేట్ చేసుకుంటుంటే కాంగ్రెస్ , బీజేపీలు మాత్రం అధికార టీఆర్ఎస్ పై దుమ్మెత్తిపోస్తున్నాయి. ఇక నేడు ఎన్నికల ఫలితాల నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/37sArPN

Related Posts:

0 comments:

Post a Comment