ముంబై: మహారాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖాయమైంది. సోమవారం తన మంత్రివర్గాన్ని విస్తరించబోతున్నట్లు ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే సూచనప్రాయంగా వెల్లడించారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) సీనియర్ నాయకుడు అజిత్ పవార్ ను మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఆయనకు ఉప ముఖ్యమంత్రి పదవి దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. హోం మంత్రిత్వ శాఖను కూడా అజిత్ పవార్ కే కట్టబెట్టొచ్చని సమాచారం.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2F5ngYy
Sunday, December 29, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment