లక్నో: ప్రభుత్వం నుంచి అందే నష్ట పరిహారం కోసం ఇద్దరు మహిళలు దిగ్భ్రాంతికర సంఘటనకు పాల్పడ్డారు. తమపై గ్యాంగ్ రేప్ జరిగినట్లు కథనాలు అల్లారు. పోలీసులను నమ్మించారు. పోలీసులు సైతం నమ్మేశారు. అనంతరం వారిపై నిర్వహించిన వైద్య పరీక్షల్లో అసలు విషయం బట్టబయలైంది. ఉత్తర్ ప్రదేశ్ లోని ఘజియాబాద్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్యాంగ్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2RAjrlk
Tuesday, December 10, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment