Sunday, December 8, 2019

అంతా వారే చేశారు: జూనియర్, సీనియర్ పవార్‌లపై దేవేంద్ర ఫడ్నవీస్ సంచలన వ్యాఖ్యలు

ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో ఇటీవల చోటు చేసుకున్న నాటకీయ పరిణామాలపై మాజీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ ఏర్పాటులో ఎన్సీపీ నేత అజిత్ పవార్‌ను బీజేపీ సంప్రదించలేదని స్పష్టం చేశారు. 

from Oneindia.in - thatsTelugu https://ift.tt/36dkdJ7

Related Posts:

0 comments:

Post a Comment