న్యూఢిల్లీ: దేశ రాజధానిలో మరోసారి హింసాత్మక పరిస్థితులు తలెత్తాయి. 24 గంటలుగా కాస్త కుదురుకున్నట్టుగా కనిపించిన ఉద్రిక్త వాతావరణం మళ్లీ భగ్గుమంటు అంటుకుంది. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా కొద్ది రోజులుగా న్యూఢిల్లీలో వరుసగా ఆందోళనలను నిర్వహిస్తూ వస్తోన్న ప్రదర్శనకారులు రెచ్చిపోయారు. ప్రతిష్ఠాత్మక ఇండియా గేట్ సహా పలు ప్రాంతాల్లో శుక్రవారం సాయంత్రం వాహనాలకు నిప్పు పెట్టారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2EJrbtz
దేశ రాజధానిలో మళ్లీ చెలరేగిన హింస: వాహనాలకు నిప్పు.. గాలిలో కాల్పులు.. !
Related Posts:
చంద్రబాబు, నారా లోకేష్! స్పెషల్ ఫ్లయిట్ను వీడి..సాధారణ విమానంలో ప్రయాణం!బెంగళూరు: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు, మాజీ మంత్రి నారా లోకేశ్ సాధారణ విమానంలో ప్రయాణం సాగించారు. అధ… Read More
ఆయుష్మాన్ భారత్ వర్సెస్ ఆరోగ్య పథకం : తమ స్కీం పదిరెట్లు మేలన్న కేజ్రీవాల్న్యూఢిల్లీ : లోక్సభ ఎన్నికల ఫలితాలతో విపక్షాలన్నీ ఆందోళనకు గురవుతున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కమల వికాసానికి అడ్డుకునేందుకు పాట్లు పడుతున్నారు.… Read More
వైసీపిలో ప్రాధాన్యత కలిగిన పోస్టులన్నీ అత్యంత సన్నిహితులకే..!చివరికి ఆ పోస్టు కూడా..!!అమరావతి/హైదరాబాద్ : ఏపిలో పందవుల పంపిణీ సిజన్ నడుస్తున్నట్టు తెలుస్తోంది. మంత్రి పదవి సైతం ఆ పోస్టు ముందు దిగదుడుపే. అంబానీ లాంటి వారు సైతం నేరుగా … Read More
టీఆర్ఎస్ఎల్పీలో సీఎల్పీ విలీనం నిరసిస్తూ కాంగ్రెస్ ఆందోళన .. ప్రజాస్వామ్యం ఖూనీ అంటూ ఆక్రోశంటీఆర్ఎస్ఎల్పీలో సీఎల్పీ విలీనాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆందోళన బాట పట్టింది. కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచిన ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టి పార్టీ ఫి… Read More
గవర్నర్కు మంత్రుల జాబితా: ఆమోదించిన నరసింహన్: స్వయంగా ఫోన్ చేసి సమాచారం..!ఏపీ ముఖ్యమంత్రి జగన్ గవర్నర్ నరసింహన్తో భేటీ అయ్యారు. తాను ఎంపిక చేసుకున్న టీం వివరాలతో జాబితాను గవర్నర్కు అందచేసారు. జగన్ తన తొలి క… Read More
0 comments:
Post a Comment