Sunday, December 15, 2019

మరో డీమానిటైజేషన్‌గా మారనున్న పౌరసత్వ బిల్లు : ప్రశాంత్ క్రిషోర్

కేంద్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన పౌరసత్వ బిల్లు వివాదం రోజురోజుకు చెలరేగుతోంది. బిల్లుపై ఈశాన్య రాష్ట్రాల్లో మొదలైన నిరసలు ఉత్తరాధి రాష్ట్రాలకు కూడ పాకాయి. మరోవైపు దేశ రాజధాని ఢిల్లీ, ఇతర రాష్ట్రాల్లో పౌరసత్వ బిల్లుపై అందోళనలు కొనసాగుతున్నాయి. ఈనేపథ్యంలోనే పౌరసత్వ బిల్లుపై మొదటి నుండి వ్యతిరేకంగా ఉన్న రాజకీయ ప్రచార వ్యూహకర్త , జేడీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2RWuaa2

Related Posts:

0 comments:

Post a Comment