పౌరసత్వ సవరణ బిల్లుపై రాజ్యసభలో జరుగుతున్న చర్చలో వాడివేడి వాదనలను నేతలు వినిపిస్తున్నారు. పెద్దల సభలో అనుకూల, ప్రతికూల వాదనలు వాతావరణాన్ని కాక పుట్టిస్తున్నాయి. తమ తమ పార్టీల అజెండా ప్రకారం ఎంపీలు తమ వాదనలు వినిపిస్తున్నారు. ఈ బిల్లుపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. బిల్లుపై చర్చలో పాల్గొన్న ఆయన ఘాటైన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PcS2o3
Wednesday, December 11, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment