Monday, December 9, 2019

‘జగనన్న ఉల్లిపాయల పథకం’ అని పెట్టుకోండి: ప్రాణాలు పోతున్నా అంటూ పవన్ కళ్యాణ్ ఫైర్

అమరావతి: భారీగా పెరిగిన ఉల్లి ధరలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. ప్రజలకు ఉల్లిగడ్డలను కూడా సబ్సిడీలో సరిగా అందించలేని స్థితిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు ఉందంటూ తీవ్ర విమర్శలు చేశారు. మీ వల్లే ఎన్నికల్లో ఓడిపోయాను: కార్యకర్తలపై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం, జగన్ సర్కారుకు చురకలు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2s9hHFf

Related Posts:

0 comments:

Post a Comment