ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతున్న ప్రభుత్వ పథకాల ప్రచారంపై కొత్త నిబంధనలు రాబోతున్నాయి. ప్రభుత్వ పథకాలపై ఇప్పటివరకు ఉన్న మంత్రుల ఫోటోలు కనిపించకుండా పోనున్నాయి. ఆయా డిపార్ట్మెంట్ల ద్వార కొనసాగుతున్న పథకాలపై కేవలం సీఎం జగన్ ఫోటోలు మాత్రమే ఉండనున్నాయి. ఇందుకు సంబంధించి సీఎంవో అధికారులు ఆయా విభాగాలకు అదేశాలు జారీ చేశారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Yryj7f
ప్రచారాల్లో మంత్రుల ఫోటోలు కట్... సీఎం ఫోటో మాత్రమే ఉండాలి... సీఎంవో ఆదేశాలు
Related Posts:
Mystery: మూడు నెలలకే రెండో భర్త ఎస్కేప్: రూ. 30 లక్షలు, రూ. 20 లక్షల నగలు మాయం, లాడ్జ్ లో శవం!కన్నూర్/ కోజికోడ్/ కేరళ: శ్రీమంతుల కుటంబానికి చెందిన 36 ఏళ్ల మహిళకు లెక్కలేనంతమంది బంధువులు ఉన్నారు. ఆమె తండ్రి కోటీశ్వరుడు. మంచి ఉద్యోగం చేస్తూ రిటైడ… Read More
ఇకపై అన్ని ఉద్యోగాలకు ఒకే పరీక్ష- నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ- కేంద్ర కేబినెట్ ఆమోదంకార్మికులు, కూలీలు కాకుండా.. నెలనెలా ఠంచనుగా జీతాలు పొందే సుమారు 50 లక్షల మంది కరోనా లాక్ డౌన్ కారణంగా ఉద్యోగాలు కోల్పోయిన ప్రస్తుత తరుణంలో కేంద్ర ప్ర… Read More
ఈ వీడియో చూశాక పాలు కొనాలన్నా.. తాగాలన్నా ఆలోచించాల్సిందే!హైదరాబాద్: నగరంలో ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న కల్తీ దందాలపై పోలీసులు, అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నా.. ఏదో ఓ చోట ఈ కల్తీ వ్యాపారాలు … Read More
కరోనా వచ్చి తగ్గిందని లైట్ తీసుకుంటే డేంజర్ ..హెచ్చరిస్తున్న కోవిడ్ 19 నేషనల్ టాస్క్ ఫోర్స్ సభ్యుడుఇప్పుడు ప్రపంచం కరోనాతో పోరాడుతున్న విషయం తెలిసిందే. అయితే కరోనా సోకి అనారోగ్యంతో పోరాడి, ఈ వ్యాధిపై గెలిచినవారు ఆరోగ్య విషయంలో ఆ తర్వాత కూడా జాగ్రత్త… Read More
Fact Check:ఆ వీడియోలో వారు షాహీన్బాగ్ నిరసనకారులు కాదు.. మరెవరు..?ఢిల్లీ: ఢిల్లీలోని షాహీన్బాగ్ అల్లర్ల సందర్భంగా ఓ వీడియో వైరల్ అయ్యింది. అదే వీడియో మళ్లీ ట్విటర్ వేదికగా వైరల్ అవుతోంది. అంతేకాదు ఈ వీడియోలో కనిపిస్… Read More
0 comments:
Post a Comment