ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతున్న ప్రభుత్వ పథకాల ప్రచారంపై కొత్త నిబంధనలు రాబోతున్నాయి. ప్రభుత్వ పథకాలపై ఇప్పటివరకు ఉన్న మంత్రుల ఫోటోలు కనిపించకుండా పోనున్నాయి. ఆయా డిపార్ట్మెంట్ల ద్వార కొనసాగుతున్న పథకాలపై కేవలం సీఎం జగన్ ఫోటోలు మాత్రమే ఉండనున్నాయి. ఇందుకు సంబంధించి సీఎంవో అధికారులు ఆయా విభాగాలకు అదేశాలు జారీ చేశారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Yryj7f
Sunday, December 8, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment