కరీంనగర్ బంద్ ఉద్రిక్తతకు దారితీసింది. కోర్టు చౌరస్తా వద్ద ఎంపీ బండి సంజయ్ ఆందోళన చేపట్టారు. అయితే ఎంపీతో ఏసీపీ అనుచితంగా ప్రవర్తించారని బీజేపీ నేతలు ఆరోపించారు. దీంతో అక్కడే సంజయ్ బైఠాయించి నిరసన తెలిపారు. ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు కూడా ఆరాతీశారు. ఏం జరిగిందో తెలియజేయాలని నివేదిక కోరారు. ఎంపీతో ఏసీపీ అనుచితంగా ప్రవర్తించడాన్ని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NyCXeq
TSRTC STRIKE:కరీంనగర్ సీపీ ఆఫీసు వద్ద ఉద్రిక్తత.. సంజయ్ను తోసిన ఏసీపీ, చొచ్చుకెళ్లేందుకు యత్నం..
Related Posts:
బీజేపీ చర్యలకు ఉద్దవ్ మద్దతు ? కర్ణాటక పరిణామాలను అభినందించిన శివసేన చీఫ్ముంబై : ఎన్డీఏ భాగస్వామ్య పక్షం శివసేన బీజేపీ చేసిన చర్యలకు మద్దతిచ్చింది. అయితే మరో రెండునెలల్లో మహారాష్ట్ర ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో శివసేన వైఖరి … Read More
కమల్నాథ్తో సుమిత్ర భేటీ.. ఎమ్మెల్యేల చేరికపైనే చర్చ..?భోపాల్ : మధ్యప్రదేశ్ రాజకీయాలు మస్తు రంజుమీదున్నాయి. ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరతామని ప్రకటించిన నేపథ్యంలో రాజకీయ పరిణామాలు చకచక మారిపో… Read More
మరో 10 పది రోజుల వరకు పార్లమెంట్ సమావేశాలు... ఆగస్టు 7వరకు కొనసాగింపు...ప్రస్థుతం కొనసాగుతున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను మరో పది రోజుల పాటు పోడగించారు. ఈ నేపథ్యంలోనే పార్లమెంట్ సమావేశాలు ఆగస్టు ఏడు వరకు కొనసాగనున్నాయి.… Read More
ఆ ఇద్దరిపైనే కాంగ్రెస్ సమ్మకాలు..! బాద్యతలు మోసేది మాత్రం ఆయనే..!!ఢిల్లీ/హైదరాబాద్ : ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీని ఆదుకునేది ఎవరనే అంశంపై సర్వత్రా వాడి వేడి చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ అద్యక్ష పదవిని ప్రియాంక గాంధీ సు… Read More
ఆ ఎమ్మెల్యేలు మాతోనే ఉన్నారు.. కాంగ్రెస్లో చేరికపై స్పందించిన ఎంపీ బీజేపీభోపాల్ : మధ్యప్రదేశ్ బీజేపీలో ఇద్దరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరుతామనే ప్రకటనతో .. ఆ పార్టీ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఎంపీ బీజేపీ చీఫ్ హుటహుటిన ఢ… Read More
0 comments:
Post a Comment