కరీంనగర్ బంద్ ఉద్రిక్తతకు దారితీసింది. కోర్టు చౌరస్తా వద్ద ఎంపీ బండి సంజయ్ ఆందోళన చేపట్టారు. అయితే ఎంపీతో ఏసీపీ అనుచితంగా ప్రవర్తించారని బీజేపీ నేతలు ఆరోపించారు. దీంతో అక్కడే సంజయ్ బైఠాయించి నిరసన తెలిపారు. ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు కూడా ఆరాతీశారు. ఏం జరిగిందో తెలియజేయాలని నివేదిక కోరారు. ఎంపీతో ఏసీపీ అనుచితంగా ప్రవర్తించడాన్ని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NyCXeq
Friday, November 1, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment