Friday, November 1, 2019

TSRTC STRIKE:కరీంనగర్ సీపీ ఆఫీసు వద్ద ఉద్రిక్తత.. సంజయ్‌ను తోసిన ఏసీపీ, చొచ్చుకెళ్లేందుకు యత్నం..

కరీంనగర్ బంద్ ఉద్రిక్తతకు దారితీసింది. కోర్టు చౌరస్తా వద్ద ఎంపీ బండి సంజయ్ ఆందోళన చేపట్టారు. అయితే ఎంపీతో ఏసీపీ అనుచితంగా ప్రవర్తించారని బీజేపీ నేతలు ఆరోపించారు. దీంతో అక్కడే సంజయ్ బైఠాయించి నిరసన తెలిపారు. ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు కూడా ఆరాతీశారు. ఏం జరిగిందో తెలియజేయాలని నివేదిక కోరారు. ఎంపీతో ఏసీపీ అనుచితంగా ప్రవర్తించడాన్ని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NyCXeq

Related Posts:

0 comments:

Post a Comment