కరీంనగర్ బంద్ ఉద్రిక్తతకు దారితీసింది. కోర్టు చౌరస్తా వద్ద ఎంపీ బండి సంజయ్ ఆందోళన చేపట్టారు. అయితే ఎంపీతో ఏసీపీ అనుచితంగా ప్రవర్తించారని బీజేపీ నేతలు ఆరోపించారు. దీంతో అక్కడే సంజయ్ బైఠాయించి నిరసన తెలిపారు. ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు కూడా ఆరాతీశారు. ఏం జరిగిందో తెలియజేయాలని నివేదిక కోరారు. ఎంపీతో ఏసీపీ అనుచితంగా ప్రవర్తించడాన్ని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NyCXeq
TSRTC STRIKE:కరీంనగర్ సీపీ ఆఫీసు వద్ద ఉద్రిక్తత.. సంజయ్ను తోసిన ఏసీపీ, చొచ్చుకెళ్లేందుకు యత్నం..
Related Posts:
రాలి పోతున్న గులాబీ రెమ్మలు..! కమలం గూటికి సోమారపు..!!గోదావరిఖని/హైదరాబాద్ : రామగుండం మాజీ ఎమ్మెల్యే, మాజీ ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ బీజేపీలో చేరనున్నారు. ఇటీవలే సోమారపు టీఆర్ఎస్ పార్టీకి రాజీ… Read More
అవి అధర్మ పోరాటాలు.. వద్దని చెప్పినా చంద్రబాబు వినలేదని సుజనా చౌదరి సంచలన వ్యాఖ్యలు ..!!విజయవాడ/హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ నుంచి బీజేపీలో చేరిన రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి టీడీపీ విమర్శలు గుప్పించారు. బీజేపీలో చేరిన అనంతరం తొలిసారి విజ… Read More
గవర్నర్ గా నరసింహన్ కొత్త రికార్డ్..! దైవ దర్శానాల్లో మాత్రం కాదండోయ్..!!అమరావతి/హైదరాబాద్ : రికార్డులు తిరగ రాయడం, చరిత్ర సృష్టించడం క్రీడల్లోనే కాదు..రాజ్యంగ బద్ద పదవుల్లో ఉండి కూడా నెలకొల్పవచ్చు అని మన ఉమ్మడి రాష్ట్రాల గ… Read More
సిద్దూ... ఇది కామెడీ షోనా...? ప్రజాస్వామ్యామా...? 'రాజీ'డ్రామాలేందుకు..?నెల రోజుల క్రితం తన మంత్రిపదవికి రాజీనామా చేశానని ప్రకటించిన ప్రముఖ క్రికెటర్, పంజాబ్ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్దూ ఎట్టకేలకు తన రాజీనామ లేఖను ముఖ్యమంత… Read More
నాలుగేళ్ల బాలిక మూడేళ్ల కింద మిస్సయ్యింది.. ఇప్పుడు ఫోన్... కిడ్నాపర్లు ఏం చెప్తున్నారో తెలుసా!!న్యూఢిల్లీ : నాలుగేళ్ల బాలిక మూడేళ్ల కింద తప్పిపోయింది. ఆమె కోసం తల్లిదండ్రులు వెతకని ప్రాంతం లేదు. పోలీసులు గాలించని ప్రదేశం లేదు. ఇక ఆ చిట్టి తల్లి … Read More
0 comments:
Post a Comment