Wednesday, November 20, 2019

శివసేనతో దోస్తీకి సోనియా గ్రీన్ సిగ్నల్.. ప్రభుత్వ ఏర్పాటుపై విడివిడి సమావేశాలు

మహారాష్ట్రాలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు శివసేనకు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నిర్ణయించింది. దీంతో ఎన్సీపీ నేత శరద్‌పవర్ తోపాటు శివసేన నేతలతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. దీంతో మూడు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే నిర్ణయం చర్చించినట్టు తెలుస్తోంది. కాగా ఉదయమే ఎన్సీపీ నేత శరద్‌పవార్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QCAbIq

0 comments:

Post a Comment