మహారాష్ట్రాలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు శివసేనకు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నిర్ణయించింది. దీంతో ఎన్సీపీ నేత శరద్పవర్ తోపాటు శివసేన నేతలతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. దీంతో మూడు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే నిర్ణయం చర్చించినట్టు తెలుస్తోంది. కాగా ఉదయమే ఎన్సీపీ నేత శరద్పవార్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QCAbIq
శివసేనతో దోస్తీకి సోనియా గ్రీన్ సిగ్నల్.. ప్రభుత్వ ఏర్పాటుపై విడివిడి సమావేశాలు
Related Posts:
మున్సిపల్ పదవులపై జగన్ సంచలనం ? డిప్యూటీ సీఎంల తరహాలో-తీవ్ర పోటీ వల్లేఏపీ మున్సిపల్ ఎన్నికల్లో సునామీ సృష్టించిన వైసీపీకి ఇప్పుడు పదవుల పందేరంలో నెలకొన్న తీవ్ర పోటీతో ఇబ్బందులు తప్పడం లేదు. దీంతో బహుళ పదవుల అంశం మరోసారి… Read More
కీసరగుట్ట టు కిలిమంజారో: హైదరాబాద్ రెండో తరగతి విద్యార్థి ప్రపంచ రికార్డ్హైదరాబాద్: మౌంట్ కిలిమంజారో.. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన పర్వతశ్రేణుల్లో ఒకటి. ప్రమాదకరమైనది కూడా. నిద్రాణమైన అగ్నిపర్వతం ఇది. ఆఫ్రికాలోని టాంజానియాలో… Read More
భారత పర్యటనకు బ్రిటన్ ప్రధాని: అప్పుడు రద్దు..ఇప్పుడు మళ్లీ: షెడ్యూల్ ఫిక్స్న్యూఢిల్లీ: బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్.. త్వరలో భారత పర్యటనకు రానున్నారు. వచ్చేనెల చివరి వారంలో ఆయన భారత్లో పర్యటిస్తారని యూకే ప్రధానమంత్రి … Read More
ys shamila అనూహ్య వ్యాఖ్యలు -యుద్ధం -కుక్కలు మొరుగుతాయ్ -గుండె అలిసిందన్న ఏపూరి సోమన్నతెలంగాణలో కొత్త పార్టీ పెట్టబోతోన్న వైఎస్ షర్మిల తన ప్రత్యర్థులను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన పోరాటం అంత సులభమైందేమీ కాదని, ఒక పెద్ద కొండ… Read More
క్రికెట్ ప్రేమికులకు షాకిచ్చిన గుజరాత్: ఇక ప్రేక్షకులు లేకుండా ఇంగ్లాండ్ సిరీస్: డబ్బులు..?అహ్మదాబాద్: రసవత్తరంగా సాగుతోన్న భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ క్రికెట్ సిరీస్లో.. అనుకోని అవాంతరం వచ్చి పడింది. ఫలితంగా- ఈ సిరీస్లో ఇక మిగిలిన మ్యాచ్లన్… Read More
0 comments:
Post a Comment