ముంబై: మహారాష్ట్ర రాజకీయాలు మలుపుల మీద మలుపులు తిరుగుతున్నాయి. శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే ముఖ్యమంత్రి అవుతారనుకుంటే.. గత శనివారం బీజేపీ అభ్యర్థి దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి సంచలనం సృష్టించారు. ఎన్సీపీ నేత అజిత్ పవార్ డిప్యటీ సీఎంగా ప్రమాణం చేశారు. ఆ తర్వాత మరిన్ని మలుపులు తిరిగాయి. 80 గంటలు సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ రికార్డ్: అత్యల్ప కాలం సీఎంగా చేసింది వీరే
from Oneindia.in - thatsTelugu https://ift.tt/37GGeBN
Wednesday, November 27, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment