తెలంగాణలో గత 29 రోజులుగా కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె మరింత విస్తృతం చేసేందుకు కార్మిక సంఘాలు ప్రయత్నాలు చేస్తుంటే... సమ్మెకు పూర్తి మద్దతు తెలుపుతున్న బీజేపీ నాయకత్వం రాష్ట్రం వ్యవహరిస్తున్న తీరు, ఆర్టీసీ సమ్మె పరిణామాలను పార్టీపరంగా జాతీయపార్టీతోపాటు, కేంద్రం దృష్టికి తీసుకువెళ్లనుంది. ఇందుకోసం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2N9wg3r
టీఎస్ఆర్టీసీ సమ్మె, ఢిల్లీకి వెళ్లిన లక్ష్మణ్... జాతీయ నేతలకు ఫిర్యాదు...?
Related Posts:
దర్శకుడు శంకర్కు భూకేటాయింపులు... మరి వాళ్లకూ ఇలాగే ఇస్తారా... ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు..సినీ దర్శకుడు ఎన్.శంకర్కు తెలంగాణ ప్రభుత్వం కారు చౌకగా భూమిని కేటాయించడంపై హైకోర్టులో దాఖలైన పిటిషన్పై నేడు మరోసారి విచారణ జరిగింది. రూ.2.5కోట్లు వ… Read More
పక్కింటివారికి కరోనా వస్తే.... కంగారు వద్దు... ఈ జాగ్రత్తలతో మిమ్మల్ని మీరు కాపాడుకోండి...గత ఆర్నెళ్లుగా కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచాన్ని కుదిపేస్తోంది. వైరస్ వ్యాప్తి మొదలైన కొత్తలో ప్రజల్లో ఎంత భయముందో... ఇప్పటికీ అంతే భయం నెలకొంది. అయితే… Read More
కరోనా వ్యాప్తిపై తెలంగాణా జిల్లాల్లో సర్వే ... ఎన్ఐఎన్, తెలంగాణా సర్కార్ సంయుక్త నిర్వహణతెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో వివిధ జిల్లాల్లో కరోనా ప్రభావం ఏవిధంగా ఉంది అన్న విషయం పై జాతీయ పోషకాహార సంస్థ, తెలంగాణ ప్రభుత్వం సంయుక్తం… Read More
ఏపీ ప్రభుత్వ సలహాదారుగా కడప జిల్లాకు చెందిన అంబటి కృష్ణారెడ్డి .. క్యాబినెట్ హోదా కూడా !!ఏపీలో ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వ సలహాదారులకు పని లేకుండా ఖాళీగా ఉంటున్నారని, అనవసరంగా వారి కోసం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని విమర్శలు గుప్… Read More
సోనియాపై ధిక్కారం: మళ్లీ ఫైరైన కపిల్ - బీజేపీని వదిలేసి, సొంతవాళ్లపై సర్జికల్ స్ట్రైక్ చేస్తారా?జాతీయ కాంగ్రెస్ పార్టీలో నాయకత్వ సంక్షోభం రోజురోజుకూ ముదురుతోంది. సమర్థవంతుడైన నాయకుణ్ని ఫుల్ టైమ్ అధ్యక్షుడిగా నియమించాలంటూ 23మంది నేతలు అధినేత్రి సో… Read More
0 comments:
Post a Comment