Wednesday, November 20, 2019

ఇందిరాగాంధీ శాంతి పురస్కారం ఎవరికో తెలుసా? ఆయన పేరును ప్రకటించిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ

న్యూఢిల్లీ: అంతర్జాతీయ స్థాయిలో వివిధ రంగాల్లో విశేష సేవలను అందించిన ప్రముఖులకు ఇచ్చే అత్యున్నత పురస్కారం.. ఇందిరాగాంధీ శాంతి అవార్డు. ప్రముఖ పర్యావరణ వేత్తకు ఈ అవార్డు వరించింది. ఆయనే సర్ డేవిడ్ ఆటెన్ బరో. ఇందిరాగాంధీ స్మారక ట్రస్ట్ ఏర్పాటు చేసిన అంతర్జాతీయ స్థాయి జ్యూరీకి నాయకత్వం వహించిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మంగళవారం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KEu0zQ

Related Posts:

0 comments:

Post a Comment