న్యూఢిల్లీ: అంతర్జాతీయ స్థాయిలో వివిధ రంగాల్లో విశేష సేవలను అందించిన ప్రముఖులకు ఇచ్చే అత్యున్నత పురస్కారం.. ఇందిరాగాంధీ శాంతి అవార్డు. ప్రముఖ పర్యావరణ వేత్తకు ఈ అవార్డు వరించింది. ఆయనే సర్ డేవిడ్ ఆటెన్ బరో. ఇందిరాగాంధీ స్మారక ట్రస్ట్ ఏర్పాటు చేసిన అంతర్జాతీయ స్థాయి జ్యూరీకి నాయకత్వం వహించిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మంగళవారం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KEu0zQ
ఇందిరాగాంధీ శాంతి పురస్కారం ఎవరికో తెలుసా? ఆయన పేరును ప్రకటించిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ
Related Posts:
తెలంగాణలో ఎంసెట్ సహా ప్రవేశ పరీక్షలు వాయిదాహైదరాబాద్: తెలంగాణలో ప్రవేశ పరీక్షల నిర్వహణపై ప్రభుత్వం కీలక నిర్ణయం ప్రకటించింది. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో ప్రవేశ పరీక్షలన్… Read More
రూ.500 బెట్: నీకు అంత లేదులే అనడంతో గొడవ, లిక్కర్ సీసాతో దాడి..వారిద్దరు ఒకరికొకరు తెలుసు. రాత్రి పూట మందు తాగుతున్నారు. కానీ ఫోన్లో లూడో గేమ్ ఆడుతున్నారు. ఆట ఆడే సమయంలో బెట్టు పెట్టడం గొడవకు కారణమైంది. రెండుసార్… Read More
కరోనా విలయం: మోదీ కీలక సందేశం.. మరో 5 నెలలు ‘గరీబ్ కల్యాణ్’.. 2.0లో జర భద్రం.. చైనాపై మౌనంకరోనా మహమ్మారి ప్రభావం ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ శుభవార్త చెప్పారు. ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ పథకాన్ని మరో మరో 5 … Read More
హోంమంత్రి, డిప్యూటీ స్పీకర్ను ఎందుకు గాంధీలో చేర్చలే: కేసీఆర్కు రాజాసింగ్ ప్రశ్నతెలంగాణ సీఎం కేసీఆర్పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మండిపడ్డారు. కరోనా సోకిన ఎవరైనా ఒక్కటేనని, అందరికీ సమాన న్యాయం చెప్పిన మాటలను గుర్తుచేశారు. కానీ ఇప… Read More
మళ్ళీ లాక్ డౌన్ చేస్తే ప్రభుత్వాలు చారిత్రక తప్పిదం చేసినట్టే : జనసేన నేత నాగబాబుకరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని మాత్రమే కాదు ఇండియాను ఇప్పుడు తెలుగు రాష్ట్రాలను వణికిస్తుంది. విపరీతంగా కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో ప్రభుత్వాలు … Read More
0 comments:
Post a Comment