Friday, November 22, 2019

పీఎంవోను లాగొద్దు.. మనీష్‌కు స్పీకర్ ఝలక్.. ఎలక్ట్రోరల్ బాం(డ్స్)బ్‌తో దద్దరిల్లిన లోక్‌సభ

పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా ఐదో రోజు లోక్‌సభ ప్రతిపక్షాల నినాదాలతో దద్దరిల్లింది. ఎలక్ట్రోరల్ బాండ్స్ అంశం సభను కుదిపేసింది. స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టిన కాంగ్రెస్ సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎలక్ట్రోరల్ బాండ్స్ స్కీమ్ చట్టవిరుద్ధమని, మనీ లాండరింగ్, అవినీతికి చట్టబద్ధతను కల్పించేలా ఉందని కాంగ్రెస్ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. సభలో క్వశ్చన్ అవర్ సందర్భంగా కాంగ్రెస్ నేత మనీష్ తివారీ మాట్లాడుతూ..

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2D4Gso8

Related Posts:

0 comments:

Post a Comment