న్యూఢిల్లీ/బెంగళూరు: దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన ఐఎంఏ జ్యూవెలర్స్ స్కాం కేసులో సీబీఐ అధికారులు ఐఏఎస్ అధికారితో పాటు ముగ్గురు ప్రభుత్వ అధికారుల మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఐఎంఏ స్కాం కేసుకు సంబంధించి సీబీఐ అధికారులు మూడో ఎఫ్ఐఆర్ నమోదు చెయ్యడంతో ఈ కేసుతో సంబంధం ఉన్న పెద్ద చేపలు ఉలిక్కిపడ్డాయి. ఇప్పటికే ఈ కేసుకు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/36MLC5L
Sunday, November 10, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment