మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు శివసేనను గవర్నర్ భగత్ సింగ్ ఆహ్వానించారు. సోమవారం వరకు బలనిరూపణ చేసుకోవాలని బీజేపీకి సూచించినా.. మద్దతు లేదని ప్రభుత్వం ఏర్పాటు చేయబోమని బీజేపీ చెప్పిన సంగతి తెలిసిందే. దీంతో శివసేనను ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గవర్నర్ కోరారు. గవర్నర్ ఆహ్వానం మేరకు ప్రభుత్వ ప్రయత్నాల్లో శివసేన నిమగ్నమైంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2CtHBVV
Sunday, November 10, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment