Saturday, November 9, 2019

Ayodhya verdict: అయోధ్య తీర్పుపై పవన్ కళ్యాణ్ స్పందన

హైదరాబాద్: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చారిత్రక అయోధ్య భూ వివాదం కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తుది తీర్పుపై స్పందించారు. అయోధ్యలోనే వివాదాస్పద భూమి హిందువులకే చెందుతుందని, ముస్లింలకు అయోధ్యలోనే వేరే ప్రాంతంలో మసీదు నిర్మాణం కోసం 5 ఎకరాల భూమి కేటాయించాలని కేంద్ర, రాస్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలిస్తూ తీర్పు చెప్పిన విషయం తెలిసిందే.  Ayodhya

from Oneindia.in - thatsTelugu https://ift.tt/34QvE9b

Related Posts:

0 comments:

Post a Comment