బెంగళూరు: సెలవురోజు సరదాగా గడుపుతున్న ఆ కాలనీవాసులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. భయాందోళనలకు గురయ్యారు. ఉరుము లేని పిడుగులాగా ఒక్కసారిగా వరద పోటెత్తడంతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. బెంగళూరులోని హులిమావు, బీటీఎం లేఅవుట్ పరిసర ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం చోటు చేసుకున్న ఘటన ఇది. ఉద్యాననగరిగా పేరున్న బెంగళూరులోని అతి పెద్ద చెరువుల్లో ఒకటైన హులిమావు కట్ట తెగింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KPzBD8
Sunday, November 24, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment