ఏపీలో అధికార..ప్రతిపక్ష పార్టీల మధ్య రాజకీయాలు హీట్ ఎక్కిన సమయంలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు రంగం సిద్దమైంది. అసెంబ్లీ శీతాకాల సమావేశాలను డిసెంబర్ 2వ తేదీ నుండి నిర్వహించటాని కి ప్రభుత్వం నిర్ణయించింది. జూన్ లో సమావేశాలు నిర్వహించిన ప్రభుత్వం..తిరిగి ఆరు నెలల్లోగా సభను ఏర్పాటు చేయాల్సి ఉంది. అందులో భాగంగా..శీతాకాల సమావేశాలను నిర్వహించాలని నిర్ణయం తీసు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KtTakx
డిసెంబర్ 2 నుండి ఏపీ అసెంబ్లీ: 15 రోజుల సమావేశాలు: వంశీ వ్యవహారంపై స్పీకర్ కీలక వ్యాఖ్యలు..!
Related Posts:
ఏపీలో కరోనా: కొత్తగా 2,410 కేసులు, 11 మరణాలు - తూర్పులో ఉధృతి -దేశంలో టాప్3కరోనా మహమ్మారికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితులు మెరుగు పడుతున్నట్లు కనిపిస్తోంది. టెస్టుల సంఖ్య ఏమాత్రం తగ్గకపోయినా.. గడిచిన రెండు వారాలుగా కొత… Read More
‘మర్డర్’కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ -ఎస్సీ, ఎస్టీ కోర్టు స్టే కొట్టివేత -ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలుదేశవ్యాప్తంగా సంచలనం రేపిన మిర్యాలగూడ ప్రణయ్ హత్యోదంతం ఆధారంగా రూపొందినట్లు భావిస్తోన్న ‘మర్డర్' సినిమాకు సంబధించి తెలంగాణ హైకోర్టు కీలక ఉత్తర్వులిచ్చ… Read More
జార్జియా సహా కీలక రాష్ట్రాల్లో జో బైడెన్ జోరు: వైట్హౌస్కు రూట్ క్లియర్, ట్రంప్ కలలు కల్లల్లేనా?వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠగా కొనసాగుతోంది. డెమొక్రాటిక్ పార్టీ అధ్యర్థి జో బైడెన్, ప్రస్తుత అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్… Read More
అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు.. టై అయితే ఏం జరుగుతుంది?అమెరికా అధ్యక్ష అభ్యర్థి ఎన్నికల ఫలితాలను ఎలా సవాలు చేస్తాడు? మిగతా రాష్ట్రాలతో పోలిస్తే, కొన్ని రాష్ట్రాల్లో ఓట్లు అంత కీలకం ఎందుకు అవుతాయి? అమెరికా … Read More
కౌంటింగ్ సెంటర్పై దాడికి యత్నం: నిందితుడి అరెస్ట్, వాహనంలో ఆయుధాలు సీజ్పెన్సిల్వేనియా: అమెరికా ఎన్నికలు ప్రశాంతంగానే జరిగాయి. ఎన్నికల ఫలితాల్లో మాత్రం అక్కడక్కడ స్వల్ప ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా, పెన్సిల్వేనియా … Read More
0 comments:
Post a Comment