ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు ఆరంభం అయ్యాయి. శివసేన-నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ-కాంగ్రెస్ సంకీర్ణ కూటమి అధి నాయకుడిగా శివసేన పేరును ఏకగ్రీవంగా ఆమోదించిన నేపథ్యంలో..మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పగ్గాలను అందుకోనున్నారు. ఆయన ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తారనేది ఖచ్చితంగా తెలియ రాలేదు. ఈ నెల 28వ తేదీన (గురువారం) లేదా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XPAgKi
డిసెంబర్ 1న ఉద్ధవ్ ప్రమాణం: థాకరే కుటుంబం నుంచి తొలి నేతగా.. !
Related Posts:
'దక్షిణ' తీరంపై చైనా మొండిపట్టు,ఎల్ఏసీని దాటి డ్రాగన్ను బెంబేలెత్తించిన భారత్,ఒకేసారి తప్పుకునేలా..తూర్పు లదాఖ్లోని పాంగాంగ్ సరస్సుకు దక్షిణాన ఉన్న వ్యూహాత్మక శిఖరాలపై భారత్ ఎప్పుడైతే పట్టు సాధించిందో... అప్పటినుంచి చైనా.. సైన్యం ఉపసంహరణ ప్రక్రియను… Read More
దివ్య కేసు .. నాగేంద్రను ఎన్ కౌంటర్ చెయ్యాలన్న తండ్రి , ఆపరేషన్ చేసి ప్రాణాలు కాపాడిన వైద్యులువిజయవాడ దివ్య తేజస్విని మృతి కేసులో రోజుకో రకమైన సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిన్నటికి నిన్న దివ్య తేజస్విని, తాను పెళ్లి చేసుకున్నామని , ది… Read More
తహసీల్దార్ నాగరాజుది హత్యే: జైలులో ఖైదీల మధ్య ఆత్మహత్యా?: కుటుంబీకుల ఆరోపణ -సీబీఐతో‘‘చంచల్గూడ జైలులో నాగరాజును ఉంచిన బ్యారెక్ లో మరో ముగ్గురు ఖైదీలు కూడా ఉన్నారు. వందల మంది ఇతర ఖైదీలు, పదుల సంఖ్యలో సిబ్బంది ఉండగా లోపల ఆత్మహత్య చేసుక… Read More
Video:రెండేళ్ల తర్వాత బయటపడ్డ చాపర్ శిథిలాలు.. మోసుకెళ్లిన ఐఏఎఫ్ చినూక్ హెలికాఫ్టర్కేదార్నాథ్: వరదల సమయంలో ఇతర విపత్తులు వచ్చిన సమయంలో ఇండియన్ ఎయిర్ఫోర్స్ రంగంలోకి దిగి తమ హెలికాఫ్టర్ల ద్వారా ఎంతో మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చ… Read More
రఘురామకృష్ణరాజుకు షాక్: పార్లమెంటరీ కమిటీ ఛైర్మన్ పదవి నుంచి తొలగింపున్యూఢిల్లీ: సీబీఐ కేసు నేపథ్యంలో వైయస్సార్సీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుకు షాక్ తగిలింది. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ పదవి నుంచి ఆయనను తొలగి… Read More
0 comments:
Post a Comment