సమ్మెను మరింత ఉదృతం చేస్తామని ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది. సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో సకల జనుల సమరభేరీ సభ ముగిసిన తర్వాత కార్యాచరణను వివరించింది. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనమే తమ ప్రధాన డిమాండ్ అని జేఏసీ స్పష్టంచేసింది. ప్రభుత్వం దిగొచ్చే వరకు తమ పోరుబాట తప్పదని తేల్చిచెప్పింది. సకల జనుల సమరభేరీ సభ ముగిసిన తర్వాత తమ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NnedG5
TSRTC STRIKE:24 గంటల దీక్ష, మిలియన్ మార్చ్, ఆర్టీసీ జేఏసీ కార్యాచరణ ఇదే..
Related Posts:
ఖాకీ డ్రెస్ వదిలి ఖద్దరు వేశాడు - జేడీయూలోకి బీహార్ మాజీ డీజీపీ - వీఆర్ఎస్ తీసుకున్న మూడ్రోజులకేగుప్తేశ్వరవ్ పాండే.. గత రెండు నెలలుగా సంచలనంగా మారిన పేరిది. ఒక రాష్ట్ర డీజీపీగా ఉంటూ మరో రాష్ట్ర పోలీసులపై తీవ్రస్థాయి విమర్శలు చేయడం ఆయనకే చెల్లింది… Read More
వ్యవసాయ బిల్లులకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమోదంన్యూఢిల్లీ: వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో వ్యవసాయ బిల్లులపై రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆదివారం ఆమోద ముద్ర వేశారు. వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్… Read More
పోర్ట్ రాయల్: చరిత్రలో ‘అత్యంత దుర్మార్గపు నగరం’ ఎందుకైంది? సముద్రంలో ఎలా మునిగిపోయింది?నేడు అదొక మత్స్యకార గ్రామం. కానీ ఒకప్పుడు భూమిపై అత్యంత దుర్మార్గపు నగరంగా దీనికి పేరుండేది. ఇంతకీ ఈ నగరానికి ఏమైంది? ఇది చరిత్రలో ఎలా కలిసిపోయింది? 2… Read More
బాలీవుడ్ డ్రగ్స్ కేసు .. క్వాన్ టాలెంట్ ఏజెన్సీ తో లింక్ ఏంటి ? అసలీ ఏజెన్సీ ఏం చేస్తుంది?బాలీవుడ్ డ్రగ్స్ కేసులో తీగ లాగితే డొంకంతా కదులుతుంది. సుశాంత్ సింగ్ రాజ్ పూత్ మరణం తర్వాత రియా చక్రవర్తి వాట్సాప్ చాటింగ్ లో డ్రగ్స్ వ్యవహారం వెలుగుల… Read More
నెల్లూరులో మంత్రి మేకపాటి లేఖ కలకలం- అధికారుల తీరుపై కలెక్టర్కు ఫిర్యాదు...ఎప్పుడూ సౌమ్యంగా కనిపించే ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డికి అనూహ్యంగా కోపమొచ్చింది. రాజకీయాల్లో ఉన్నప్పటికీ రాజకీయాలు తెలియని నేతగా, అధికార… Read More
0 comments:
Post a Comment