Wednesday, October 30, 2019

TSRTC STRIKE:24 గంటల దీక్ష, మిలియన్ మార్చ్, ఆర్టీసీ జేఏసీ కార్యాచరణ ఇదే..

సమ్మెను మరింత ఉదృతం చేస్తామని ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది. సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో సకల జనుల సమరభేరీ సభ ముగిసిన తర్వాత కార్యాచరణను వివరించింది. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనమే తమ ప్రధాన డిమాండ్ అని జేఏసీ స్పష్టంచేసింది. ప్రభుత్వం దిగొచ్చే వరకు తమ పోరుబాట తప్పదని తేల్చిచెప్పింది. సకల జనుల సమరభేరీ సభ ముగిసిన తర్వాత తమ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NnedG5

Related Posts:

0 comments:

Post a Comment