దేవినేని అవినాష్ టీడీపీని వీడి వైసీపీ తీర్ధం పుచ్చుకున్తారని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా వేదికగా వస్తున్న వార్తలకు దేవినేని అవినాష్ క్లారిటీ ఇచ్చారు. తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు టీడీపీలోనే ఉంటాను అని ఆయన తేల్చి చెప్పారు. తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఒక్క మాటతో పార్టీ మార్పు ప్రచారానికి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/31tBJGk
Monday, October 21, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment