ముంబై : మహారాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ప్రభుత్వ ఏర్పాటులో భాగంగా ప్రస్తుత పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీతో పొత్తు పెట్టుకున్న శివసేన అధికారం చెరో సగం అంటూ మెలిక పెడుతోంది. 50-50 ఫార్ములా ఎన్నికలకు ముందే మాట్లాడుకున్నామని.. అదే క్రమంలో ప్రభుత్వ పీఠం చెరి సగం పంచుకునే విషయంలో బీజేపీ పెద్దలతో మాట్లాడుతున్నట్లు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2BP4ras
గవర్నర్తో మహా ముఖ్యమంత్రి భేటీ.. ప్రభుత్వ ఏర్పాటు కోసమేనా?
Related Posts:
ఏపీలో జగన్ గెలుపుతో పీకేకు ఫుల్ గిరాకీ .. బెంగాల్కు రా రమ్మంటున్నా దీదీకోల్కత : అపార చాణక్యుడు ప్రశాంత్ కిశోర్ నెక్ట్స్ స్టెప్ ఏంటీ ? మోదీని గద్దెనెక్కించారు. ఇటు ఏపీలో జగన్కు అధికారం కట్టబెట్టేందుకు ఏకంగా రెండేళ్లు కృ… Read More
ఊరి సమస్యల కోసం సీఎంకు లేఖ రాసి ప్రాణత్యాగానికి ప్రయత్నించిన యువకుడు .. ఎక్కడంటే ?మన చుట్టూ ఎన్నో సమస్యలుంటాయి. ప్రతి ఊరిలోనూ సమస్యలుంటాయి. అయితే ఎవరికి వారే స్వార్ధంతో మసలుకునే తరుణంలో గ్రామంలో ఉన్న సమస్యలను చూసిన ఓ యువకుడు స్పందిం… Read More
జగన్ కేబినెట్లో డిప్యూటీలు ఉంటారా: హోం మంత్రిగా మహిళకే : వైయస్ తరహాలోనే..!మరి కొద్ది గంటల్లో జగన్ కేబినెట్లో ఎవరుంటారో తేలిపోనుంది. ఇదే సమయంలో ఆశావాహులతో పాటుగా అందరిలో నూ మంత్రులు ఎవరు..ఉప ముఖ్యమంత్రులు ఉంటారా..హ… Read More
టీఆర్ఎస్ @ 103.. కాంగ్రెస్ @6... కేసీఆర్ కళ నెరవేరిందా...!టీఆర్ఎస్ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ మొదటి నుండి చెబుతున్నట్టుగానే అసెంబ్లీలో 100 సీట్ల మార్కును దాటాడు. ప్రస్థుతం కాంగ్రెస్ పార్టీ మెజారిటీ ఎమ్మెల్యేల… Read More
అసెంబ్లీని క్యాంప్ ఆఫీస్కు మార్చుకోండి... కేసీఆర్ పై ఉత్తమ్ ఫైర్ ...ధర్నా చేస్తున్న నేతల అరెస్ట్...కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లొ చేరుతున్నట్టు స్పికర్ పోచారం శ్రీనివాస రెడ్డికి లేఖ ఇవ్వడంతో ఆందోళనబాట పట్టిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉత్… Read More
0 comments:
Post a Comment