ఏపీ రాజధాని నడి బొడ్డున డ్రగ్స్ కలకలం రేపుతోంది. పోలీసుల సోదాల్లో మంగళగిరి కేంద్రంగా గంజాయి, మత్తుపదార్థాల రవాణా జరుగుతున్నట్టు గుర్తించారు. ఒక కార్పోరేట్ కాలేజీలో గంజాయి వ్యవహారం వెలుగు చూసింది. దీంతో నలుగురు విద్యార్థులు రక్త నమూనాలను సేకరించారు. విద్యార్థులకు టార్గెట్ చేసి డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ముఖ్యమంత్రి మొదలు ప్రతిపక్ష నేత
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ocPdbP
కార్పోరేట్ కాలేజీలో డ్రగ్స్ కలకలం: మంగళగిరి కేంద్రంగా: పోలీసులు అలర్ట్..!
Related Posts:
తొలి వ్యాక్సినేషన్ నేనే తీసుకుంటా: మంత్రి ఈటెల రాజేందర్, ఎందుకంటే?హైదరాబాద్: తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ కీలక ప్రకటన చేశారు. ప్రజల్లో కోవిడ్ 19 వ్యాక్సిన్ పట్ల నమ్మకం పెంచేందుకు రాష్ట్రంలో తొలి వ్యాక్సిన్… Read More
తొలివికెట్ : టీడీపీకి క్రైస్తవ ఎమ్మెల్యే రాజీనామా-చంద్రబాబే కారణం-మత రాజకీయాలు తగదంటూ...!విజయవాడ: గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు మతం రంగు పులుముకుంటున్నాయి. పలు ఆలయాల్లో విగ్రహాలు ధ్వంసం అవుతుండటంతో ప్రతిపక్షాలు ప్రభు… Read More
జగన్ సర్కార్ను ఆదుకున్న మోడీ?: కాగల కార్యాన్ని కేంద్రమే తీర్చిందా?: పంచాయతీ వెనక్కి?అమరావతి: రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల రచ్చ చెలరేగిన వేళ.. ఎన్నికల కమిషన్ కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వం ఘర్షణ వైఖరికి దిగిన సందర్భంలో.. కాగల కార్యా… Read More
Sabarimala: కేరళ వెళ్లకూడదని డిసైడ్ అయిన అయ్యప్ప భక్తులు, భవనం సన్నిధానంకు శ్రీకారం, తిరుమల!శబరిమల/ కొచ్చి/ బెంగళూరు/ ఉడిపి: పవిత్రమైన శబరిమల అయ్యప్పస్వామిని దర్శించుకోవడం ఈ ఏడాది కష్టంగా మారడంతో అయ్యప్పస్వామి భక్తులు వేరే మార్గాలు అన్వేషిస్త… Read More
తెలంగాణలో కరోనా: గ్రేటర్లో అదే సీన్ -కొత్తగా 351 కేసులు, 2మరణాలు -వచ్చేవారమే వ్యాక్సినేషన్తెలంగాణ కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతున్నది. కొత్త కేసులు, రికవరీల్లో భారీ మార్పులు లేకుండా స్థిరంగా నమోదవుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్, చుట్టుపక్కల జి… Read More
0 comments:
Post a Comment