ఏపీ రాజధాని నడి బొడ్డున డ్రగ్స్ కలకలం రేపుతోంది. పోలీసుల సోదాల్లో మంగళగిరి కేంద్రంగా గంజాయి, మత్తుపదార్థాల రవాణా జరుగుతున్నట్టు గుర్తించారు. ఒక కార్పోరేట్ కాలేజీలో గంజాయి వ్యవహారం వెలుగు చూసింది. దీంతో నలుగురు విద్యార్థులు రక్త నమూనాలను సేకరించారు. విద్యార్థులకు టార్గెట్ చేసి డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ముఖ్యమంత్రి మొదలు ప్రతిపక్ష నేత
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ocPdbP
కార్పోరేట్ కాలేజీలో డ్రగ్స్ కలకలం: మంగళగిరి కేంద్రంగా: పోలీసులు అలర్ట్..!
Related Posts:
ఆదివాసీల విజయం: ఆ ప్రాంతంలో మైనింగ్ అనుమతులకు నో చెప్పిన జగన్ సర్కార్విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్లోని విశాఖ జిల్లాలో అనుమతులు లేని మైనింగ్లకు చెక్ పెట్టింది ప్రభుత్వం. గత కొద్దిరోజులుగా గిరిజనులు నివాసముండే ప్రాంతాల్లో గ్… Read More
జై శ్రీరాం : జై శ్రీరాం అన్న పదం మమతను ఎందుకు టెన్షన్ పెడుతోంది? మీ కామెంట్ చెప్పండి.బెంగాల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య పొలిటికల్ వార్ రోజురోజుకూ తీవ్రమవుతోంది. జై శ్రీరాం నినాదాలు చేసిన బీజేపీ కార్యకర్తలపై మమత బెనర్జీ కన్నెర్ర జేశారు… Read More
విజయసాయిరెడ్డికి ఝలక్: ఆయన ఎంపిక చెల్లదు: అధికారం దక్కినా..అప్పుడే..!ఏపీలో ఎన్నికల్లో గెలిచిన కొద్ది రోజులకే వైసీపీ ముఖ్య నేత విజయ సాయిరెడ్డికి ఝలక్. ఒలంపిక్ అసోసియేషన్ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా.. లేని పదవిని సృష్… Read More
దుర్గగుడిలో తాంత్రిక పూజల మర్మమేంటీ: వైఎస్ జగన్ నజర్: ఇప్పటికైనా వాస్తవాలు తేలేనా?అమరావతి: బెజవాడలోని ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీకనక దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో చోటు చేసుకున్న అక్రమాలపై కొత్త ప్రభుత్వ దృష్టి… Read More
పదవి బాధ్యతలు స్వీకరించేందుకు సైకిల్పై కార్యాలయానికి చేరుకున్న కేంద్రమంత్రి హర్షవర్థన్కేంద్ర ప్రభుత్వంలో ఆరోగ్య శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన డా. హర్షవర్థన్ తన పదవి బాధ్యతలు స్వీకరించేందుకు డిల్లీలోని ఆరోగ్య మరియు కుటుంభ సంక్షేమ శా… Read More
0 comments:
Post a Comment