ఏపీలో జరుగుతున్న హత్యలు రాజకీయాపరమైనవి కాదని అడిషనల్ డైరక్టర్ జనరల్ రవిశంకర్ అయ్యన్నార్ స్పష్టం చేశారు. పల్నాడు ప్రాంతంలో పరిస్థితి అందోళనకరంగా ఉందంటూ కొన్ని పార్టీలు చేస్తున్నా ఆరోపణల్లో వాస్తవాలు లేవని చెప్పారు. పల్నాడులో జరిగే ఘర్షణలు రాజకీయా ప్రేరేపితమైనవి కావని ఆయన చెప్పారు. మరోవైపు ఒకేపార్టీపై కేసులు నమోదు చేస్తున్నారన్న ఆరోపణల్లో కూడ నిజం కాదని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2oEfOyT
Saturday, October 12, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment