Thursday, October 10, 2019

ముఖ్యమంత్రా.. మజాకా..!ఒకే పార్టీలో ఉండాలని దగ్గుబాటికి జగన్ ఆదేశం..!!పురంధేశ్వరి ఏంచేయబోతున్నారు..!

అమరావతి/హైదరాబాద్ : రాజకీయాలు ఎన్నికల ముందు ఒక లెక్క.. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒక లెక్క అన్నట్టు సాగుతుంటాయి. ఎన్నికల ముందు అన్ని వర్గాల ప్రజలను, వ్యక్తులను చేరదీస్తుంటారు రాజకీయ నేతలు. ఎవరిలో ఏ సత్తా ఉందో, ఎవరి సామర్థ్యం ఎంతవరకు పార్టీని గెలుపు తీరాలకు చేరుస్తుందో స్పష్టత లేక అందరితో సఖ్యతగా ముందుకు వెళ్తుంటారు ముఖ్య

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3180OWZ

Related Posts:

0 comments:

Post a Comment