న్యూఢిల్లీ: మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు భారతీయ జనతాపార్టీ అధిష్ఠానాన్ని అసంతృప్తికి గురి చేసింది. ఈ రెండు రాష్ట్రాల్లో వరుసగా రెండోసారి పాగా వేస్తామని ధీమాగా కనిపించిన కమలనాథులు.. ఈ తరహా ఫలితాలను ఏ మాత్రం కూడా ఊహించలేక పోయారు. మహారాష్ట్రలో అధికారంలోకి వచ్చినప్పటికీ.. ఓట్ల శాతం గానీ, సీట్ల సంఖ్య గానీ గణనీయంగా తగ్గడం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2pNRtqv
అతి విశ్వాసం కొంప ముంచిందా?: ఫలితాలపై మోడీ-అమిత్ షా పోస్ట్ మార్టమ్: కాస్సేపట్లో భేటీ
Related Posts:
అమెరికాలో ఉగ్రవాద సంస్థకు నిధులు సేకరించిన తెలంగాణ ఇంజినీర్ విడుదలన్యూయార్క్: అమెరికా జైలులో శిక్ష అనుభవిస్తున్న హైదరాబాద్కు చెందిన ఆల్ఖైదా ఉగ్రవాది మొహమ్మద్ జుబేర్ ఇబ్రహీంను అక్కడి ప్రభుత్వం విడుదల చేసింది. కరోనావ… Read More
రంజాన్ మాసం..కిటకిటలాడాల్సిన ఛార్మినార్ షాపింగ్ వెలవెలబోతోంది..!కారణం అదేనా..?హైదరాబాద్ : పవిత్ర రంజాన్ మాసం.. మరో మూడు రోజుల్లో పర్వదినం. ముత్యాల నగరంగా పేరున్న హైదరాబాద్ సిటీలో ఏ మూల చూసినా షాపింగ్ లతో కళకళలాడాల్సిన పరిస్థితుల… Read More
పలాసలో నిబంధనలకు విరుద్ధంగా రైల్వే టికెట్ల అమ్మకం: ఢిల్లీలో గుర్తింపు, అరెస్ట్అమరావతి: కరోనా లాక్డౌన్ నిబంధనలు సడలించిన నేపథ్యంలో రైల్వే సేవలు ప్రారంభమైన విషయం తెలిసిందే. పెద్ద సంఖ్యలో ప్రయాణికులు రైల్వే బుకింగ్స్ చేసుకోవడాన్ని… Read More
చివరిక్షణాలు: మేడే..మేడే..పాకిస్తాన్8303.. ఇళ్లపై కూలిన విమానం..ఉగ్రకోణం? ప్రధాని మోదీ సంతాపం..భయం నిండిన గొంతుతో పైలట్ చెబుతున్నాడు.. ''సార్.. దిసీజ్ పీకే8303.. మా రెండు ఇంజన్లూ ఫెయిలైపోయాయి.. ఎడమ వైపు నుంచి డైరెక్ట్ గా అప్రోచ్ అవుతున్నాం.. రోజ… Read More
ఓసీఐ కార్డు ఉంటే ఇండియాకు రావొచ్చు: కానీ, షరతులు వర్తిస్తాయిన్యూఢిల్లీ: ఇప్పటికే వందేభారత్ మిషన్ ద్వారా విదేశాల్లో చిక్కకున్న భారతీయులను స్వదేశం తీసుకొస్తున్న కేంద్రం.. ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా(ఓసీఐ) కార్డ… Read More
0 comments:
Post a Comment