న్యూఢిల్లీ: మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు భారతీయ జనతాపార్టీ అధిష్ఠానాన్ని అసంతృప్తికి గురి చేసింది. ఈ రెండు రాష్ట్రాల్లో వరుసగా రెండోసారి పాగా వేస్తామని ధీమాగా కనిపించిన కమలనాథులు.. ఈ తరహా ఫలితాలను ఏ మాత్రం కూడా ఊహించలేక పోయారు. మహారాష్ట్రలో అధికారంలోకి వచ్చినప్పటికీ.. ఓట్ల శాతం గానీ, సీట్ల సంఖ్య గానీ గణనీయంగా తగ్గడం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2pNRtqv
Thursday, October 24, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment