లక్నో: రాజస్థాన్ అసెంబ్లీకి ఎన్నికైన ఆరుమంది బహుజన్ సమాజ్ వాది పార్టీ (బీఎస్పీ) శాసన సభ్యులు మూకుమ్మడిగా కాంగ్రెస్ లో చేరడంపై ఆ పార్టీ అధినేత్రి, ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఒక పార్టీ గుర్తు నుంచి గెలిచి, రాజీనామా చేయకుండా మరో పార్టీలో చేరడం రాజ్యాంగ విరుద్ధమని ఆక్రోశించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/32W4m0b
మోసం..దగా..కుట్ర: కాంగ్రెస్ వెన్నుపోటు: బీఎస్పీ అధినేత్రి మాయావతి ఆక్రోశం
Related Posts:
ఆ రాష్ట్రంలో వారంలో మూడు రోజుల పాటు స్ట్రిక్ట్ లాక్డౌన్: ఆలయాలు సహా అన్నీ క్లోజ్ముంబై: ప్రాణాంతక కరోనా వైరస్ మహారాష్ట్రలో బీభత్సాన్ని సృష్టిస్తోంది. విలయతాండవం చేస్తోంది. ఏ మాత్రం అంచనాలకు అందని విధంగా చెలరేగిపోతోంది ఒక్కరోజులో ది… Read More
తల్లిని చూసి ఆయనకు సీఎం పదవి -పిరికితనం పనికిరాదన్న జస్టిస్ ఎన్వీ రమణ -శ్రీశైలంలో ప్రత్యేక పూజలుసమాజంలోని వ్యవస్థలపై, రాజకీయ నేతల తీరుపై సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ ఎన్వీ రమణ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశంలో నిరుపేదలకు న్యాయ సహాయం అందడంల… Read More
షాకింగ్ : నిజామాబాద్లో ఒకే గ్రామంలో 86 మందికి కరోనా పాజిటివ్...తెలంగాణలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. ఫిబ్రవరి నెల వరకూ వంద మార్క్కి అటు ఇటుగా నమోదైన కేసులు తాజాగా మళ్లీ వెయ్యి మార్క్ని చేరాయి. గడిచిన 24 గంటల్లో … Read More
బాబోయ్..తెలంగాణ గవర్నర్ తమిళిసై చేతుల్లో ఎంత పెద్ద కొండచిలువోపాండిచ్చేరి: కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి లెప్టినెంట్ గవర్నర్గా అదనపు బాధ్యతలను నిర్వహిస్తోన్నతమిళిసై సౌందరరాజన్.. ఆదివారం స్థానిక అర్బన్ ఫారెస్ట్… Read More
Chhattisgarh encounter గ్రౌండ్ రిపోర్ట్: 22 మంది జవాన్ల వీరమరణం: హుటాహుటిన ఢిల్లీకి అమిత్ షారాయ్పూర్: ఛత్తీస్గఢ్లో శనివారం మధ్యాహ్నం సుక్మా జిల్లాల్లో చోటు చేసుకున్న భారీ ఎన్ కౌంటర్ తరువాత పలువురు సీఆర్పీఎఫ్ జవాన్లు అదృశ్యం కావడం కలకలం రే… Read More
0 comments:
Post a Comment