లక్నో: రాజస్థాన్ అసెంబ్లీకి ఎన్నికైన ఆరుమంది బహుజన్ సమాజ్ వాది పార్టీ (బీఎస్పీ) శాసన సభ్యులు మూకుమ్మడిగా కాంగ్రెస్ లో చేరడంపై ఆ పార్టీ అధినేత్రి, ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఒక పార్టీ గుర్తు నుంచి గెలిచి, రాజీనామా చేయకుండా మరో పార్టీలో చేరడం రాజ్యాంగ విరుద్ధమని ఆక్రోశించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/32W4m0b
Tuesday, September 17, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment