హైదరాబాద్ : యురేనియం తవ్వకాలపై కాంగ్రెస్ పార్టీ పోరుబాట పట్టింది. నల్లమల అటవీ ప్రాంత పరిరక్షణ ధ్యేయంగా ముందుకెళుతోంది. ఆ క్రమంలో యురేనియం తవ్వకాలను వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున పోరాటం చేసేందుకు ప్రత్యేకంగా ఓ కమిటీని నియమించారు పార్టీ పెద్దలు. రాజ్యసభ మాజీ ఎంపీ, సీనియర్ కాంగ్రెస్ లీడర్ వి.హనుమంత రావును ఛైర్మన్గా నియమిస్తూ టీపీసీసీ చీఫ్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UQUHVE
యురేనియం తవ్వకాలపై కాంగ్రెస్ పోరాటం.. వీహెచ్ ఛైర్మన్గా కమిటీ
Related Posts:
దేశరాజకీయాలను శాసిస్తారా: ఎస్పీ బీఎస్పీల మధ్య అధికారికంగా కుదిరిన పొత్తు..పోటీ చేసే స్థానాలు ఇవే..!దేశ రాజకీయాల్లో అధికారికంగా కొత్త పొత్తు ఉదయించింది. దేశంలో రాజకీయంగా కీలకంగా ఉండే ఉత్తర్ప్రదేశ్లో ఈ పొత్త జరిగింది. రెండు పార్టీల మధ్య పచ్చగడ్డి వే… Read More
కేసీఆర్ బాటలోనే, చంద్రబాబు - జగన్ రాజశ్యామల యాగం: మరి యోగంఎవరికి..!రాజకీయ యోగం కోసం నేతలు యాగాలను నమ్ముకుంటున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి చేసిన యాగాల కారణంగానే ఆయనకు ఊహించని విజయం దక్కందని ఇతర పార్టీల నేతల… Read More
జగన్ కోసం ఎన్ఐఏ నా, మోదీ జీ..ఏంటీ వైఖరి : ప్రధాని కి చంద్రబాబు నిరసన..!వైసిపి అధినేత జగన్ పై దాడి కేసును ఎన్ఐఏ కు అప్పగించటాన్ని ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు తప్పు బట్టారు. ఇక వ్యక్తి పై జరిగిన దాడిని ఎన్ఐఏ కు ఎలా అ… Read More
ఇదేనా హీరోయిజం: టాలీవుడ్ హీరోలు వీటిని చెల్లించలేరా..?సినిమాల్లో భారీ డైలాగులు..రాజకీయల్లోకి వచ్చి నీతులు చెప్పే సినీ ప్రముఖులు నిజ జీవితంలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంటారు. సొసైటీలో తమకు… Read More
దుబాయ్ లో సత్తా చాటుకున్న రాహుల్ గాంధీ..! బీజేపి వల్ల దేశానికి ఒరిగిందేమీ లేదని వ్యాఖ్య..!!దుబాయ్/ హైదరాబాద్ : ఏఐసీసీ అద్యక్షడు రాహుల్ గాంధీ దుబాయ్ లో సత్తా చాటుకున్నారు. దుబాయ్ ప్రవాస భారతీయులను ఉద్దేశించి చేసిన ప్రసంగానికి పెద్ద యె… Read More
0 comments:
Post a Comment