Friday, September 13, 2019

యురేనియం తవ్వకాలపై కాంగ్రెస్ పోరాటం.. వీహెచ్ ఛైర్మన్‌గా కమిటీ

హైదరాబాద్ : యురేనియం తవ్వకాలపై కాంగ్రెస్ పార్టీ పోరుబాట పట్టింది. నల్లమల అటవీ ప్రాంత పరిరక్షణ ధ్యేయంగా ముందుకెళుతోంది. ఆ క్రమంలో యురేనియం తవ్వకాలను వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున పోరాటం చేసేందుకు ప్రత్యేకంగా ఓ కమిటీని నియమించారు పార్టీ పెద్దలు. రాజ్యసభ మాజీ ఎంపీ, సీనియర్ కాంగ్రెస్ లీడర్ వి.హనుమంత రావును ఛైర్మన్‌గా నియమిస్తూ టీపీసీసీ చీఫ్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UQUHVE

Related Posts:

0 comments:

Post a Comment