హైదరాబాద్ : యురేనియం తవ్వకాలపై కాంగ్రెస్ పార్టీ పోరుబాట పట్టింది. నల్లమల అటవీ ప్రాంత పరిరక్షణ ధ్యేయంగా ముందుకెళుతోంది. ఆ క్రమంలో యురేనియం తవ్వకాలను వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున పోరాటం చేసేందుకు ప్రత్యేకంగా ఓ కమిటీని నియమించారు పార్టీ పెద్దలు. రాజ్యసభ మాజీ ఎంపీ, సీనియర్ కాంగ్రెస్ లీడర్ వి.హనుమంత రావును ఛైర్మన్గా నియమిస్తూ టీపీసీసీ చీఫ్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UQUHVE
Friday, September 13, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment