కొలంబో: ఊరేగింపుగా వెళ్తోన్న రెండు ఏనుగులు నడిరోడ్డుపై బీభత్సం సృష్టించాయి. ఊరేగింపును ఆసక్తిగా తిలకిస్తున్న భక్తులపై పరుగులు తీశాయి. ఈ ఘటనలో 17 మంది గాయపడ్డారు. వారిలో 13 మంది మహిళలు ఉన్నారు. ఈ ఘటన శ్రీలంక రాజధాని కొలంబోలో చోటు చేసుకుంది. కొలంబోలోని ఓ బౌద్ధాలయ వార్షికోత్సవం సందర్భంగా ఈ ఊరేగింపును నిర్వహించారు. ఆధ్యాత్మిక పరమైన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/32ymooL
Tuesday, September 10, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment