Tuesday, September 10, 2019

ఊరేగింపులో ఏనుగుల బీభత్సం: తొక్కిసలాట..భక్తులకు గాయాలు!

కొలంబో: ఊరేగింపుగా వెళ్తోన్న రెండు ఏనుగులు నడిరోడ్డుపై బీభత్సం సృష్టించాయి. ఊరేగింపును ఆసక్తిగా తిలకిస్తున్న భక్తులపై పరుగులు తీశాయి. ఈ ఘటనలో 17 మంది గాయపడ్డారు. వారిలో 13 మంది మహిళలు ఉన్నారు. ఈ ఘటన శ్రీలంక రాజధాని కొలంబోలో చోటు చేసుకుంది. కొలంబోలోని ఓ బౌద్ధాలయ వార్షికోత్సవం సందర్భంగా ఈ ఊరేగింపును నిర్వహించారు. ఆధ్యాత్మిక పరమైన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/32ymooL

Related Posts:

0 comments:

Post a Comment