Thursday, September 26, 2019

తెలంగాణను ఏం చేస్తున్నారు కేసీఆర్.. కిషన్ రెడ్డి సూటి ప్రశ్నలు..!

హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం నెలకొందని సాకుగా చూపిస్తున్న కేసీఆర్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దిగజార్చారని ఆరోపించారు. ఆయన మాటలకు, చేతలకు పొంతన లేదని ధ్వజమెత్తారు. తెలంగాణ ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని చెబుతూనే మరోవైపు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2mYxPXf

Related Posts:

0 comments:

Post a Comment