Wednesday, September 11, 2019

పౌరులకే హక్కులు.. గోవులకు కాదు... గో సంరక్షణపై మోడీ కామెంట్లపై అసదుద్దీన్

న్యూఢిల్లీ : ప్రధాని మోడీపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఫైరయ్యారు. గో సంరక్షణ పేరుతో మోడీ చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మోడీకి రాజ్యాంగం తెలుసు అనుకుంటా అని సెటైర్లు విసిరారు. మధురలో జాతీయ జంతు వ్యాధి నివారణ కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా మోడీ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మోడీ వ్యాఖ్యలపై

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZSntu8

Related Posts:

0 comments:

Post a Comment