ప్రధాని నరేంద్రమోడీ మానస పుత్రిక అయిన స్వఛ్చభారత్ అభియాన్ మరో అవార్డు స్వంతం చేసుకుంది. ఇప్పటికే పలు దేశాల ప్రశంశలు అందుకుంటున్న స్వచ్చభారత్ అభియాన్కు ప్రముఖమైన బిల్ అండ్ మిలింద్ గేట్స్ ఫౌండేషన్ అవార్డును ప్రకటించింది. కాగా ఈ అవార్డును వచ్చె నెల అమేరికా వెళ్లనున్న ప్రధాని నరేంద్ర మోడీ అందుకోనున్నారు. కేంద్రంలో ప్రధాని మోడీ ప్రారంభించిన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZwesYf
Monday, September 2, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment