Saturday, September 28, 2019

మహిళ ప్రాణం తీసిన సోషల్ మీడియా పిచ్చి,స్నేహితుడు పాట పాడలేదని, భర్త, పిల్లలు !

బెంగళూరు: సోషల్ మీడియా పచ్చితో యాప్ లో పాట పోస్టు చెయ్యడానికి స్నేహితుడు తనతో కలిసి పాట పాడలేదని ఆవేదనతో మహిళ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన కర్ణాటకలోని చిక్కబళ్లాపుర పట్టణంలో జరిగింది. కేవలం స్నేహితుడు పాట పాడలేదని, దానిని సోషల్ మీడియాలో పోస్టు చెయ్యలేదని ఆ మహిళ ఆత్మహత్య చేసుకుంది. హనీట్రాప్, దుబాయ్ రిటన్,

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2lWLj5Y

0 comments:

Post a Comment