ఏపీ మాజీ సీఎం, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కోడెల మృతితో పాటు, టిడిపి నేతలపై పెడుతున్న అక్రమ కేసులు గురించి ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను కలిసి ఫిర్యాదు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, ఆ పార్టీ నేతలు విజయవాడలోని రాజ్ భవన్ లో గవర్నర్ ను కలిసి ఏపీలో నెలకొన్న పరిస్థితులపై
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2V2jJBa
Thursday, September 19, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment