Thursday, September 19, 2019

తీహార్ జైలులోనే చిదంబరం: వచ్చేనెల 3 వరకూ కస్టడీ పొడిగింపు: బెయిల్ కు నో!

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర, ఆర్థిక, హోం శాఖల మాజీమంత్రి పీ చిదంబరానికి గురువారం మరోసారి ఎదురు దెబ్బ తగిలింది. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అరెస్టయిన ఆయన కస్టడీని పొడిగించింది ఢిల్లీ న్యాయస్థానం. చిదంబరాన్ని మరి కొద్దిరోజుల పాటు విచారించాల్సి ఉందని, కస్టడీని పొడిగించాలని కోరుతూ సీబీఐ దాఖలు చేసిన పిటీషన్ ను ఢిల్లీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2V9DjeX

0 comments:

Post a Comment