బెంగళూరు: కొడుకును ఎమ్మెల్యే చెయ్యాలని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి కసితో ఉన్నారని తెలిసింది. అనర్హతకు గురైన ఎమ్మెల్యేలకు మరో అవకాశం ఇవ్వకూడదని జేడీఎస్ నిర్ణయించింది. కొడుకుని ఎంపీగా చెయ్యలేకపోయాననే నిరాశతో ఉన్న మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి చివరికి అతన్ని ఎమ్మెల్యే చెయ్యాలని ప్రతిజ్ఞ చేశారని ఆయన సన్నిహితులు అంటున్నారు. లోక్ సభ ఎన్నికల్లో మండ్య
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZuGrU1
కొడుకును ఎమ్మెల్యే చేస్తానని మాజీ సీఎం ప్రతిజ్ఞ, సుమలత చేతిలో ఓటమి, రెబల్ ఎమ్మెల్యే!
Related Posts:
పెన్షన్ వయసు 65 నుండి 60 కి తగ్గింపు : పసుపు-కుంకుమ కొనసాగింపు : టిడిపి మేనిఫెస్టో విడుదల..పోలింగ్ తేదీ సమీపిస్తోంది. ప్రచారం పతాక స్థాయికి చేరింది. ఉగాది రోజున వైసిపి..టిడిపి వరుసగా తమ ఎన్నికల మే నిఫెస్టోలను విడుదల చేసారు. మీ భవిష్… Read More
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: అద్దంకి నియోజకవర్గం గురించి తెలుసుకోండి2009 అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా కిరిసిపాడు, సంతమాగులూరు, బల్లికురవ, జె పంగులూరు, అ ద్దంకి మండలాలతో ఈ నియోజకవర్గం ఏర్పడ… Read More
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: చీరాల నియోజకవర్గం గురించి తెలుసుకోండి2009 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా పెద్దగా మార్పులు లేని నియోజకవర్గం ఇది. గతంలో ఉన్న చీరాల మున్సి పాలిటీ, చీరాల మండలం, వేటపాలెం మండల… Read More
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: పర్చూరు నియోజకవర్గం గురించి తెలుసుకోండి2009 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా పర్చూరు నియోజకవర్గంలో యుద్దనపూడి, కారంచేడు, ఇంకొల్లు, చినగం జాం, మార్టూరు మండలాలు పూర్తిగా పర్చూ… Read More
టీడీపీకి మరో షాక్ ఇచ్చిన ఈసీ ..టీవీల్లో యాత్ర సినిమాకు గ్రీన్ సిగ్నల్ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఈసీ ఏపీలోని అధికార టీడీపీకి వరుస షాకులు ఇస్తుంది. యాత్ర సినిమా ఎన్నికల కోడ్ ఉన్న నేపధ్యంలో టీవీల్లో వెయ్యకూడదని , ఈ సిన… Read More
0 comments:
Post a Comment