చెన్నై: ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడి రాజకీయ రంగ ప్రవేశంపై దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన రాజకీయాల్లోకి వచ్చి, తప్పు చేశారని వ్యాఖ్యానించారు. వెంకయ్య నాయుడు,కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సమక్షంలోనే రజినీకాంత్ ఈ వ్యాఖ్యలు చేయడం కలకలం రేగింది. వెంకయ్య నాయుడు ఉప రాష్ట్రపతిగా పదవీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KEBS3l
వెంకయ్య నాయుడిపై రజినీకాంత్ సంచలన వ్యాఖ్యలు: పొరపాటుగా రాజకీయ నాయకుడయ్యారు
Related Posts:
ఆల్పార్టీ మీటింగ్కు ఎందుకు రాలేదంటే .. మాయావతి చెప్పిన కారణమిదీ ?న్యూఢిల్లీ : దేశం ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించేందుకు అన్ని పార్టీల నేతలను ప్రధాని నరేంద్ర మోడీ ఆహ్వానించారు. ఈ సమావేశానికి బీఎస్పీ చీఫ్ మాయావతి కూడా… Read More
లాజిక్ మిస్సయిన ఏపి సీఎం జగన్..! సోషల్ మీడియాలో ఆడుకుంటున్న నెటిజన్లు..!!అమరావతి/హైదరాబాద్ : ఏపిలో జగన్ నింపాదిగా పాలన కొనసాగిస్తున్నారని పైకి కనిపిస్తున్నప్పటికి కొన్ని తొందరపాటు చర్యలు ఆ పార్టీ నేతలను అబాసుపాలు చేస్తున్నా… Read More
జగన్ ఫిక్స్ చేస్తారా: ఒంటరైన కోడెల..పార్టీ నుండి నో సపోర్ట్: టీడీపీలో కంటిన్యూ అవుతారా..!మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ కుటుంబం చిక్కుల్లో చిక్కకుంది. నాడు టీడీపీ హయాంలో స్పీకర్గా వ్యవహరించిన కోడెల పేరుతో ఆయన సంతానం చేసిన అక్రమా… Read More
9 నెలల చిన్నారిని రేప్ చేసి చంపిన కామాంధుడిని ఉరి తియ్యాలి.. వరంగల్ లో ఆందోళనఓరుగల్లులో మానవ మృగం రెచ్చిపోయింది. ఓ తొమ్మిది నెలల చిన్నారి పై అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి చిన్నారి ప్రాణం తీసిన ఘటన సభ్య సమాజాన్ని షాక్ కు గురి … Read More
బడ్జెట్ ప్రవేశపెట్టెదెవరు..? మంత్రి వర్గ విస్ధరణలో హరీష్ చోటు పై ఉత్కంఠ..!!హైదరాబాద్: తెలంగాణ సర్కార్ లో కొన్ని సమాధానం లేని ప్రశ్నలు ప్రజానికాన్ని వేధిస్తున్నాయి. మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు..? ఎప్పుడు బడ్జెట్ ప్రవేశపెడ… Read More
0 comments:
Post a Comment