చెన్నై: ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడి రాజకీయ రంగ ప్రవేశంపై దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన రాజకీయాల్లోకి వచ్చి, తప్పు చేశారని వ్యాఖ్యానించారు. వెంకయ్య నాయుడు,కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సమక్షంలోనే రజినీకాంత్ ఈ వ్యాఖ్యలు చేయడం కలకలం రేగింది. వెంకయ్య నాయుడు ఉప రాష్ట్రపతిగా పదవీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KEBS3l
వెంకయ్య నాయుడిపై రజినీకాంత్ సంచలన వ్యాఖ్యలు: పొరపాటుగా రాజకీయ నాయకుడయ్యారు
Related Posts:
వైసిపి అనుమానమే నిజమైంది : అంగీకరించిన ప్రభుత్వం : పూర్తి సమాచారానికి కోర్టు ఆదేశం ...!వైసిపి అధినేత అనుమానం నిజమని తేలింది. ఎన్నికల సమయంలో వైసిపి నేతల ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారంటూ ఏపి అధికారుల మీద పార్టీ నేతలు ఎన్నికల సంఘానిక… Read More
ఎయిరిండియా విమానంలో మంటలు: తృటిలో తప్పిన ప్రమాదం!న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం తెల్లవారు జామున అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. ఎయిరిండియా బోయింగ్ వ… Read More
ఫెయిలైన విద్యార్థులకు ఉచితంగా రీవాల్యుయేషన్! తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం!హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్ ఫలితాలపై ఆందోళనల నేపథ్యంలో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఫెయిల్ అయిన విద్యార్థులందరికీ ఉచితంగా రీ వెరిఫికే… Read More
అంగారకుడిపై తొలిసారిగా ప్రకంపనలు...ఆడియో విడుదల చేసిన నాసావాషింగ్టన్ : భూకంపం గురించి మనము ప్రతిరోజు వార్తలు చూస్తూనే ఉంటాం... వింటూనే ఉంటాం. కానీ ఇతర గ్రహాలపై ప్రకంపనలు వచ్చాయని ఎప్పుడైనా విన్నారా..? కానీ అద… Read More
శ్రీలంక పేలుళ్లలో కీలక పాత్రదారులు, సంపన్న కుటుంభికులుఆత్మహుతి దాడులను చేయించేందుకు , ఉగ్రవాద దిశగా ఆకర్షించేందకు ఆర్ధికంగా వెనకబడిన కుటుంభాలతో పాటు ఇతర సామాజిక కారణాలు ఆసరాగా చేసుకుని తమవైపుకు తిప్పుకుంట… Read More
0 comments:
Post a Comment